ETV Bharat / sports

ఐపీఎల్​లో జాక్​పాట్​ కొట్టిన ప్లేయర్​కు కరోనా!

Wanindu Hasaranga corona: ఐపీఎల్​ మెగావేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన లంక క్రికెటర్​ వనిందు హసరంగకు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో నేడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20కు అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు.

author img

By

Published : Feb 15, 2022, 3:46 PM IST

Updated : Feb 16, 2022, 9:32 AM IST

వనిందు హసరంగకు కరోనా
RCB player wanindu corona

Wanindu Hasaranga corona: శ్రీలంక స్పిన్నర్​ వనిందు హసరంగ కరోనా బారిన పడ్డాడు. దీంతో నేడు ఆస్ట్రేలియాతో జరగుతున్న మూడో టీ20కు అతడు దూరమయ్యాడు. మ్యాచ్​కు ముందు ఈ విషయాన్ని లంక క్రికెట్​ బోర్డు తెలిపింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా, ఐదు మ్యాచుల ఈ సిరీస్​లో ఇప్పటికే 2-0తేడాతో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది. మరి ఈ మూడో మ్యాచులో ఎవరు గెలుస్తారో.

ఇటీవల జరిగిన ఐపీఎల్​ మెగావేలంలో వనిందుకు జాక్​పాట్ తగిలింది. కోటి రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని రూ.10.75కోట్లకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కొనుగోలు చేసింది.

RCB player wanindu
లంక క్రికెటర్​ వనిందు హసరంగకు కరోనా

ఇదీ చూడండి: IND VS NZ: రెండో వన్డేలోనూ టీమ్​ఇండియా ఓటమి

Wanindu Hasaranga corona: శ్రీలంక స్పిన్నర్​ వనిందు హసరంగ కరోనా బారిన పడ్డాడు. దీంతో నేడు ఆస్ట్రేలియాతో జరగుతున్న మూడో టీ20కు అతడు దూరమయ్యాడు. మ్యాచ్​కు ముందు ఈ విషయాన్ని లంక క్రికెట్​ బోర్డు తెలిపింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్​లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా, ఐదు మ్యాచుల ఈ సిరీస్​లో ఇప్పటికే 2-0తేడాతో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది. మరి ఈ మూడో మ్యాచులో ఎవరు గెలుస్తారో.

ఇటీవల జరిగిన ఐపీఎల్​ మెగావేలంలో వనిందుకు జాక్​పాట్ తగిలింది. కోటి రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని రూ.10.75కోట్లకు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కొనుగోలు చేసింది.

RCB player wanindu
లంక క్రికెటర్​ వనిందు హసరంగకు కరోనా

ఇదీ చూడండి: IND VS NZ: రెండో వన్డేలోనూ టీమ్​ఇండియా ఓటమి

Last Updated : Feb 16, 2022, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.