బుధవారం కోల్కతాతో జరుగుతోన్న మ్యాచ్లో బెంగళూరు జట్టు ఆటగాడు మహ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్గా నిలిచాడు. తన బౌలింగ్లో ప్రత్యర్థి బ్యాట్స్మెన్స్కు చమటలు పట్టించాడు. కాగా, ఈ మ్యాచ్లో సునీల్ నరైన్, రస్సెల్ లేకుండా కోల్కతా బరిలో దిగిడం 2012 తర్వాత ఇదే తొలిసారి.
![Siraj record against kolkata match](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9263370_350_9263370_1603293429149.png)
![Siraj record against kolkata match](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9263370_350_9263370_1603293429149.png)
ఇదీ చూడండి పెళ్లి దుస్తుల్లో మహిళా క్రికెటర్ ఫోజులు.. నెట్టింట వైరల్