ETV Bharat / sports

మూడో వన్డేలో భారత్ విజయం.. స్మృతి సూపర్​ క్యాచ్

author img

By

Published : Jul 3, 2021, 11:59 PM IST

Updated : Jul 4, 2021, 4:41 PM IST

ఇంగ్లాండ్​తో మూడో వన్డేలో భారత మహిళా క్రికెట్​ జట్టు సత్తా చాటింది. 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్​పై విజయం సాధించింది. ఈ మ్యాచ్​ స్మృతి మంధాన పట్టిన ఓ క్యాచ్​ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

India Women
మూడో వన్డే

ఇంగ్లాండ్​తో తొలి రెండు వన్డేల్లో ఓడిన భారత మహిళా క్రికెట్​​​ జట్టు.. హోరాహోరీగా జరిగిన మూడో వన్డేలో అదరగొట్టింది. 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్​పై విజయం సాధించింది. 50 ఓవర్లకు జరగాల్సిన మ్యాచ్​ను వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్​ జట్టు 47 ఓవర్లలో 219 పరుగులు చేసింది.

భారత జట్టు​ విజయంలో కెప్టెన్​ మిథాలీ రాజ్​ 75 పరుగులు చేసి కీలక పాత్ర పోషించింది. స్మృతి మంథానా(49), స్మేహ్​ రానా(24) అదరగొట్టారు.

ఇంగ్లాండ్​ జట్టులో ఎన్ సివర్​​ 49 పరుగులు చేసి టాప్​ స్కోరర్​గా నిలిచింది. కెప్టెన్​ హెచ్​ నైట్​(46), విన్​ఫీల్డ్​ హిల్​(39) పరుగులతో రాణించారు.

ఇంగ్లాండ్​తో తొలి రెండు వన్డేల్లో ఓడిన భారత మహిళా క్రికెట్​​​ జట్టు.. హోరాహోరీగా జరిగిన మూడో వన్డేలో అదరగొట్టింది. 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్​పై విజయం సాధించింది. 50 ఓవర్లకు జరగాల్సిన మ్యాచ్​ను వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్​ జట్టు 47 ఓవర్లలో 219 పరుగులు చేసింది.

భారత జట్టు​ విజయంలో కెప్టెన్​ మిథాలీ రాజ్​ 75 పరుగులు చేసి కీలక పాత్ర పోషించింది. స్మృతి మంథానా(49), స్మేహ్​ రానా(24) అదరగొట్టారు.

ఇంగ్లాండ్​ జట్టులో ఎన్ సివర్​​ 49 పరుగులు చేసి టాప్​ స్కోరర్​గా నిలిచింది. కెప్టెన్​ హెచ్​ నైట్​(46), విన్​ఫీల్డ్​ హిల్​(39) పరుగులతో రాణించారు.

Last Updated : Jul 4, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.