ETV Bharat / sports

India Vs Srilanka: భారత్​-శ్రీలంక సిరీస్​ షెడ్యూల్​లో మార్పు

author img

By

Published : Feb 15, 2022, 6:07 PM IST

Srilanka vs India: లంక బోర్డు ప్రతిపాదన మేరకు టీమ్​ఇండియాతో జరగబోయే సిరీస్​ షెడ్యూల్​లో మార్పులు చేసింది బీసీసీఐ. టెస్టులతో కాకుండా టీ20లతో సిరీస్​ను ప్రారంభించబోతున్నట్లు బోర్డు తెలిపింది.

India Vs Srilanka
టీమ్​ఇండియా శ్రీలంక

Srilanka vs India: భారత్​లో శ్రీలంక పర్యటనకు సంబంధించి మార్పులు చేసినట్లు ప్రకటించింది బీసీసీఐ. లంక మొదటగా మూడు మ్యాచులతో కూడిన టీ20 సిరీస్​ ఆడి, ఆ తర్వాత రెండు మ్యాచుల టెస్టు సిరీస్​ ఆడనుందని తెలిపింది. లంక బోర్డు విజ్ఞప్తి మేరకు ఈ మార్పులు చేసింది భారత క్రికెట్​ బోర్డు.

"ఫిబ్రవరి 24 నుంచి టీ20 సిరీస్​ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్​కు లక్నో ఆతిథ్యమివ్వనుంది. తర్వాత రెండు మ్యాచులను ధర్మశాలలో జరగనున్నాయి. అనంతరం మార్చి 4-8వరకు మొహలిలో తొలి టెస్టు, మార్చి 12-16వరకు బెంగళూరులో రెండో టెస్టు నిర్వహించనున్నాం"

-బీసీసీఐ.

కాగా, టీమ్​ఇండియా ఫిబ్రవరి 16 నుంచి వెస్టిండీస్​తో టీ20 సిరీస్​ ఆడనుంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా బుధవారం జరగనుంది.

ఇదీ చూడండి: IND VS WI: ఫుల్​జోష్​తో టీమ్​ఇండియా.. పట్టుదలతో విండీస్​

Srilanka vs India: భారత్​లో శ్రీలంక పర్యటనకు సంబంధించి మార్పులు చేసినట్లు ప్రకటించింది బీసీసీఐ. లంక మొదటగా మూడు మ్యాచులతో కూడిన టీ20 సిరీస్​ ఆడి, ఆ తర్వాత రెండు మ్యాచుల టెస్టు సిరీస్​ ఆడనుందని తెలిపింది. లంక బోర్డు విజ్ఞప్తి మేరకు ఈ మార్పులు చేసింది భారత క్రికెట్​ బోర్డు.

"ఫిబ్రవరి 24 నుంచి టీ20 సిరీస్​ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్​కు లక్నో ఆతిథ్యమివ్వనుంది. తర్వాత రెండు మ్యాచులను ధర్మశాలలో జరగనున్నాయి. అనంతరం మార్చి 4-8వరకు మొహలిలో తొలి టెస్టు, మార్చి 12-16వరకు బెంగళూరులో రెండో టెస్టు నిర్వహించనున్నాం"

-బీసీసీఐ.

కాగా, టీమ్​ఇండియా ఫిబ్రవరి 16 నుంచి వెస్టిండీస్​తో టీ20 సిరీస్​ ఆడనుంది. తొలి టీ20 కోల్‌కతా వేదికగా బుధవారం జరగనుంది.

ఇదీ చూడండి: IND VS WI: ఫుల్​జోష్​తో టీమ్​ఇండియా.. పట్టుదలతో విండీస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.