కరోనా కట్టడిలో భాగంగా 50వేల డాలర్లు, భారత పీఎం కేర్స్కు ఇస్తున్నట్లు ఆసీస్ క్రికెటర్ పాట్ కమిన్స్ ఇటీవల ప్రకటించాడు. అయితే ఇప్పుడు తన ఆలోచనను మార్చుకున్నానని అన్నాడు. ఈ విరాళాన్ని యూనిసెఫ్ ఆస్ట్రేలియా సాయంతో అందించనున్నట్లు సోమవారం తెలిపాడు.
క్రికెట్ ఆస్ట్రేలియా కూడా భారత్కు 50వేల డాలర్ల విరాళాన్ని ఇదే రీతిలో అందించనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే కమిన్స్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఆటగాడు విరాళం ప్రకటించిన తర్వాత చాలా మంది క్రికెటర్లు తమవంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.
-
Terrific work @CricketAus
— Pat Cummins (@patcummins30) May 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
FYI I ended up allocating my donation to UNICEF Australia's India COVID-19 Crisis Appeal.
If you're able to, please join many others in supporting this here https://t.co/SUvGjlGRm8 https://t.co/1c0NE9PFdO
">Terrific work @CricketAus
— Pat Cummins (@patcummins30) May 3, 2021
FYI I ended up allocating my donation to UNICEF Australia's India COVID-19 Crisis Appeal.
If you're able to, please join many others in supporting this here https://t.co/SUvGjlGRm8 https://t.co/1c0NE9PFdOTerrific work @CricketAus
— Pat Cummins (@patcummins30) May 3, 2021
FYI I ended up allocating my donation to UNICEF Australia's India COVID-19 Crisis Appeal.
If you're able to, please join many others in supporting this here https://t.co/SUvGjlGRm8 https://t.co/1c0NE9PFdO
ఇదీ చూడండి: 'పీఎం కేర్స్'కు ఆసీస్ పేసర్ కమిన్స్ విరాళం