ETV Bharat / sports

కరోనాతో టీమ్ఇండియా క్రికెటర్ తల్లి మృతి

author img

By

Published : Apr 24, 2021, 1:45 PM IST

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి తల్లి చెవులాంబ కన్నుమూశారు. కరోనా కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Cheluvamba
వేదా కృష్ణమూర్తి

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి చెవులాంబ (63) కరోనాతో మృతి చెందారు. కర్ణాటక కడూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమెను నాలుగు రోజుల క్రితం కరోనా కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.

veda, Cheluvamba
తల్లితో వేదా కృష్ణమూర్తి
Cheluvamba
చెవులాంబ

టీమ్ఇండియా మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి చెవులాంబ (63) కరోనాతో మృతి చెందారు. కర్ణాటక కడూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమెను నాలుగు రోజుల క్రితం కరోనా కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు.

veda, Cheluvamba
తల్లితో వేదా కృష్ణమూర్తి
Cheluvamba
చెవులాంబ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.