ETV Bharat / sports

దిల్లీ టీ20లో ఇద్దరు బంగ్లా ఆటగాళ్లకు వాంతులు!

author img

By

Published : Nov 6, 2019, 12:28 PM IST

దిల్లీలో వాయుకాలుష్యం సమస్యగా ఉన్నా బంగ్లాతో తొలి టీ20 మ్యాచ్​ నిర్వహించింది బీసీసీఐ. ఈ మ్యాచ్​లో ఇద్దరు బంగ్లా ఆటగాళ్లు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది.

దిల్లీ టీ20లో ఇద్దరు బంగ్లా ఆటగాళ్లకు వాంతులు!

దిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరినా... బంగ్లా-భారత్​ మధ్య తొలి టీ20 నిర్వహించింది బీసీసీఐ. అరుణ్​జైట్లీ స్టేడియంలో ఆదివారం(నవంబర్​ 3) జరిగిన మ్యాచ్​లో బంగ్లా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్​లో ఇద్దరు బంగ్లా క్రికెటర్లు వాంతులు చేసుకున్నట్లు సమాచారం.

బంగ్లా సీనియర్​ ఆటగాళ్లు ముష్ఫికర్​ రహీమ్​, సౌమ్యా సర్యార్​ అస్వస్థతకు గురైనట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. రెండేళ్ల క్రితం భారతలో పర్యటించిన శ్రీలంక ఆటగాళ్లు కూడా మైదానంలో వాంతులు చేసుకొని ఇబ్బందులు పడటం పెద్ద చర్చనీయాంశమైంది. అప్పడు లంక ఆటగాళ్లు లాహిరు గామేజ్​, సురంగ లక్మల్​ ఈ అంశంపై ఆ జట్టు బోర్డుకు ఫిర్యాదు చేశారు.

two Bangladesh players vomited on field in Delhi during 1st T20I
ముష్ఫికర్​ రహీమ్​ బ్యాటింగ్​

తీవ్ర కాలుష్యం...

దీపావళి తర్వాత దిల్లీలో వాయి కాలుష్యం పతాక స్థాయికి చేరింది. ఫలితంగా తొలి టీ20 మ్యాచ్ వేదిక మార్చాలని డిమాండ్లు వినిపించాయి. కానీ బీసీసీఐ ససేమేరా అనడం వల్ల.. ఇరు జట్ల క్రికెటర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడారు. ఆట ముందు వరకూ కాలుష్యం, పొగతో స్టేడియం పరిసరాలు సరిగ్గా కనిపించలేదు. మైదాన ప్రాంతంలో భారీ ఎత్తున స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టిన దిల్లీ డిస్ట్రిక్ట్​ క్రికెట్​ అసోషియేషన్​(డీడీసీఏ), దిల్లీ మున్సిపల్​ విభాగం... మ్యాచ్ మొదలయ్యే సమయానికి పరిస్థితిని కొంచెం అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన తర్వాత భవిష్యత్తులో శీతాకాలంలో జరగనున్న మ్యాచ్​లకు దిల్లీ వేదికగా ఉండకుండా ప్రణాళికలు రూపొందిస్తామని బీసీసీఐ అధికారులు చెప్పారు.

తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా... 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్​లో ముష్ఫికర్​ (60*), సౌమ్య సర్కార్​(39) పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించారు. మ్యాచ్​ అనంతరం మాట్లాడిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ... మ్యాచ్ దిగ్విజయంగా ​నిర్వహించడంలో ఇరుజట్లు సహకరించాయని అభినందనలు తెలిపాడు.

దిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరినా... బంగ్లా-భారత్​ మధ్య తొలి టీ20 నిర్వహించింది బీసీసీఐ. అరుణ్​జైట్లీ స్టేడియంలో ఆదివారం(నవంబర్​ 3) జరిగిన మ్యాచ్​లో బంగ్లా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్​లో ఇద్దరు బంగ్లా క్రికెటర్లు వాంతులు చేసుకున్నట్లు సమాచారం.

బంగ్లా సీనియర్​ ఆటగాళ్లు ముష్ఫికర్​ రహీమ్​, సౌమ్యా సర్యార్​ అస్వస్థతకు గురైనట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. రెండేళ్ల క్రితం భారతలో పర్యటించిన శ్రీలంక ఆటగాళ్లు కూడా మైదానంలో వాంతులు చేసుకొని ఇబ్బందులు పడటం పెద్ద చర్చనీయాంశమైంది. అప్పడు లంక ఆటగాళ్లు లాహిరు గామేజ్​, సురంగ లక్మల్​ ఈ అంశంపై ఆ జట్టు బోర్డుకు ఫిర్యాదు చేశారు.

two Bangladesh players vomited on field in Delhi during 1st T20I
ముష్ఫికర్​ రహీమ్​ బ్యాటింగ్​

తీవ్ర కాలుష్యం...

దీపావళి తర్వాత దిల్లీలో వాయి కాలుష్యం పతాక స్థాయికి చేరింది. ఫలితంగా తొలి టీ20 మ్యాచ్ వేదిక మార్చాలని డిమాండ్లు వినిపించాయి. కానీ బీసీసీఐ ససేమేరా అనడం వల్ల.. ఇరు జట్ల క్రికెటర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడారు. ఆట ముందు వరకూ కాలుష్యం, పొగతో స్టేడియం పరిసరాలు సరిగ్గా కనిపించలేదు. మైదాన ప్రాంతంలో భారీ ఎత్తున స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టిన దిల్లీ డిస్ట్రిక్ట్​ క్రికెట్​ అసోషియేషన్​(డీడీసీఏ), దిల్లీ మున్సిపల్​ విభాగం... మ్యాచ్ మొదలయ్యే సమయానికి పరిస్థితిని కొంచెం అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటన తర్వాత భవిష్యత్తులో శీతాకాలంలో జరగనున్న మ్యాచ్​లకు దిల్లీ వేదికగా ఉండకుండా ప్రణాళికలు రూపొందిస్తామని బీసీసీఐ అధికారులు చెప్పారు.

తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా... 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్​లో ముష్ఫికర్​ (60*), సౌమ్య సర్కార్​(39) పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించారు. మ్యాచ్​ అనంతరం మాట్లాడిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ... మ్యాచ్ దిగ్విజయంగా ​నిర్వహించడంలో ఇరుజట్లు సహకరించాయని అభినందనలు తెలిపాడు.

AP Video Delivery Log - 0200 GMT News
Wednesday, 6 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0158: US MD Chicken Sandwich Stabbing Presser Part Must credit WJLA; No access Washington DC market; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive/Part Must Credit Prince George's County Police Department 4238381
Police seek to ID suspect in fatal stabbing
AP-APTN-0118: New Zealand Millane Trial No Access New Zealand 4238380
Trial of suspect in Millane murder continues in NZ
AP-APTN-0112: New Zealand Millane Court No access New Zealand 4238373
Family of murdered UK backpacker at NZ court
AP-APTN-0048: US IL Buffalo Wings Racism AP Clients Only 4238378
Attorney: Buffalo Wild Wings must revamp training
AP-APTN-0014: US Mexico Killings Relatives Part must credit KGUN, No access Tucson, No use US broadcast networks, No re-sale, re-use or archive; AP clients only 4238377
Relative: Death of US family in Mexico "horrific"
AP-APTN-0009: Mexico Deaths Reax AP Clients Only 4238376
Mexicans react to deadly US family ambush
AP-APTN-0004: Chile Protest AP Clients Only 4238375
Hundreds clash with police in Santiago
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.