ETV Bharat / sports

ముగ్గురు పాక్ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ - Shadab Khan corona

పాకిస్థాన్ యువ ఆటగాళ్లు హైదర్ అలీ, షాదాబ్ ఖాన్, హరీస్ రౌఫ్​లకు కరోనా పాజిటివ్​గా తేలింది. వీరందరినీ చికిత్స నిమిత్తం ఐసోలేషన్​కు పంపించినట్లు పీసీబీ వెల్లడించింది.

Three Pakistan cricketers test COVID-19 positive ahead of team's departure to Englan
పాక్
author img

By

Published : Jun 22, 2020, 10:29 PM IST

పాకిస్థాన్​ క్రికెటర్లను కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్​ రాగా.. తాజాగా మరో ముగ్గురు యువ ఆటగాళ్లకు కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, హరీస్ రౌఫ్​ ఇందులో ఉన్నారు.

ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేముందు ఆటగాళ్లకు చేసిన టెస్టుల్లో భాగంగా ఈ ముగ్గురికి కరోనా నిర్ధరణ అయినట్లు పీసీబీ తెలిపింది. ఈ ఆటగాళ్లను ఐసోలేషన్​కు పంపించినట్లు వెల్లడించింది.

పాకిస్థాన్​ క్రికెటర్లను కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీకి కరోనా పాజిటివ్​ రాగా.. తాజాగా మరో ముగ్గురు యువ ఆటగాళ్లకు కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, హరీస్ రౌఫ్​ ఇందులో ఉన్నారు.

ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేముందు ఆటగాళ్లకు చేసిన టెస్టుల్లో భాగంగా ఈ ముగ్గురికి కరోనా నిర్ధరణ అయినట్లు పీసీబీ తెలిపింది. ఈ ఆటగాళ్లను ఐసోలేషన్​కు పంపించినట్లు వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.