పిచ్ తీరును బట్టి భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాలని భారత వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిషభ్ పంత్ అన్నాడు. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన నాలుగో టెస్టులో శతకం సాధించిన నేపథ్యంలో ఈ విధంగా మాట్లాడాడు.
-
1⃣0⃣1⃣ runs
— BCCI (@BCCI) March 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
1⃣1⃣8⃣ balls
1⃣3⃣ fours
2⃣ sixes
DO NOT MISS: @RishabhPant17's superb ton in Ahmedabad 🔥👍 @Paytm #INDvENG #TeamIndia
Watch it here 🎥👇
">1⃣0⃣1⃣ runs
— BCCI (@BCCI) March 5, 2021
1⃣1⃣8⃣ balls
1⃣3⃣ fours
2⃣ sixes
DO NOT MISS: @RishabhPant17's superb ton in Ahmedabad 🔥👍 @Paytm #INDvENG #TeamIndia
Watch it here 🎥👇1⃣0⃣1⃣ runs
— BCCI (@BCCI) March 5, 2021
1⃣1⃣8⃣ balls
1⃣3⃣ fours
2⃣ sixes
DO NOT MISS: @RishabhPant17's superb ton in Ahmedabad 🔥👍 @Paytm #INDvENG #TeamIndia
Watch it here 🎥👇
"రివర్స్ షాట్స్ ఆడగలమా లేదా అని ముందుగానే అంచనా వేయాలి. ఇలాంటి షాట్లు ఆడే అవకాశం నాకు వచ్చింది. కానీ, బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేస్తే గౌరవించి సింగిల్స్ తీయాలనుకున్నా. పరిస్థితులకు తగ్గట్లు ఆడాలని నిర్ణయించుకున్నా. బంతి వస్తున్న తీరును చూసి స్పందించాలి. ఇదే దృష్టిలో పెట్టుకొని నా ఆట ఆడాను."
-రిషభ్ పంత్
పంత్ 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. సిక్సర్తో సెంచరీ సాధించి ఆ వెంటనే అండర్సన్ బౌలింగ్లో రూట్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.