ETV Bharat / sports

పింక్ టెస్టులో రిషబ్​ పంత్​ బదులు భరత్

author img

By

Published : Nov 23, 2019, 9:50 AM IST

వెస్టిండీస్​ పర్యటన నేపథ్యంలో భారత క్రికెటర్ పంత్.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడనున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్​తో టెస్టు జట్టులో ఉన్న పంత్​ స్థానాన్ని కే.ఎస్.భరత్ భర్తీ చేయనున్నాడు.

పింక్ టెస్టు కోసం పంత్​ బదులు భరత్

బంగ్లాదేశ్​తో డే/నైట్ టెస్టు ఆడుతున్న రిషబ్​ పంత్​ విషయంలో సెలక్షన్ కమిటీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. టెస్టుకు బదులుగా దేశవాళీ లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడనున్నాడీ క్రికెటర్. త్వరలో వెస్టిండీస్​తో పరమిత ఓవర్ల మ్యాచ్​లు ఉన్న నేపథ్యంలో, బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పింక్ టెస్టు కోసం పంత్ స్థానంలో ఆంధ్ర క్రికెటర్ కే.ఎస్.భరత్ రానున్నాడు.

"పంత్.. వెస్టిండీస్​తో జరిగే ఆరు మ్యాచ్​లు (3 టీ20, 3 వన్డేలు) ఆడనున్నాడు. ఆలోపు దిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రిషబ్​ పాల్గొనేలా సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది" -బీసీసీఐ అధికారి

భారత్-ఏ తరఫున రెగ్యులర్​ ఆటగాడైన భరత్.. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో 69 మ్యాచ్​లాడి 3,909 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ, 8 శతకాలు, 20 అర్ధ శతకాలు ఉన్నాయి.

ఇది చదవండి: కెప్టెన్​గా వేగంగా 5 వేల మార్కు అందుకున్న విరాట్​

బంగ్లాదేశ్​తో డే/నైట్ టెస్టు ఆడుతున్న రిషబ్​ పంత్​ విషయంలో సెలక్షన్ కమిటీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. టెస్టుకు బదులుగా దేశవాళీ లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడనున్నాడీ క్రికెటర్. త్వరలో వెస్టిండీస్​తో పరమిత ఓవర్ల మ్యాచ్​లు ఉన్న నేపథ్యంలో, బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పింక్ టెస్టు కోసం పంత్ స్థానంలో ఆంధ్ర క్రికెటర్ కే.ఎస్.భరత్ రానున్నాడు.

"పంత్.. వెస్టిండీస్​తో జరిగే ఆరు మ్యాచ్​లు (3 టీ20, 3 వన్డేలు) ఆడనున్నాడు. ఆలోపు దిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రిషబ్​ పాల్గొనేలా సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది" -బీసీసీఐ అధికారి

భారత్-ఏ తరఫున రెగ్యులర్​ ఆటగాడైన భరత్.. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో 69 మ్యాచ్​లాడి 3,909 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ, 8 శతకాలు, 20 అర్ధ శతకాలు ఉన్నాయి.

ఇది చదవండి: కెప్టెన్​గా వేగంగా 5 వేల మార్కు అందుకున్న విరాట్​

AP Video Delivery Log - 0200 GMT News
Saturday, 23 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0124: Colombia Curfew AP Clients Only 4241352
Colombia president orders curfew in capital
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.