ETV Bharat / sports

వార్నర్​ లేకుండా భారత్​తో ఆట.. ఆసీస్​కు సవాలే!

author img

By

Published : Dec 10, 2020, 4:53 PM IST

వార్నర్​ లేకపోవడం ఆసీస్​ బ్యాటింగ్​ బృందానికి సవాలు లాంటిదని​ చెప్పాడు స్మిత్​. డే అండ్ నైట్ విధానంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరగనుంది.

Our batting depth without Warner will be tested says Smith
'వార్నర్​ లేకుండా భారత్​తో ఆడడం ఆసీస్​కు సవాలే'

భారత్​తో టెస్టుల​కు వార్నర్ లేకపోవడం, ఆస్ట్రేలియా బ్యాటింగ్​కు పరీక్షలాంటిదని ప్రముఖ బ్యాట్స్​మన్ స్టీవ్​ స్మిత్​ అన్నాడు. డిసెంబర్​ 17న తొలి మ్యాచ్​ జరగనున్న నేపథ్యంలో స్మిత్​ కీలక వ్యాఖ్యలు చేశాడు.

వార్మప్ మ్యాచ్​ ఆడుతూ ఆసీస్ యువ ఆటగాడు పుకోవిస్కీ కంకషన్​కు గురయ్యాడు. కాబట్టి వార్నర్, పుకోవిస్కీ స్థానాల్లో జో బర్న్స్, మార్కస్ హారిస్​ ఓపెనర్లుగా రానున్నారని స్మిత్​ పేర్కొన్నాడు.

Our batting depth without Warner will be tested says Smith
స్టీవ్ స్మిత్

"టీమ్​ఇండియా చాలా దృఢంగా ఉంది. గత పర్యటనలో వాళ్లు ఆసీస్​ను ఓడించారు. అలానే ఇప్పుడు జట్టులోని చివరి ఆటగాడి వరకు మేం బాధ్యతగా ఆడతాం"

-స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా ఆటగాడు.

బౌలర్లు మెరుగ్గా...

టీమ్​ఇండియాలో మెరుగైన బౌలర్లు ఉన్నారని స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. షమి, బుమ్రాతో పాటు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్​దీప్​లతో జట్టు పటిష్టంగా ఉందని అన్నాడు. ఇషాంత్​ శర్మ లేకపోవడం భారత్​కు పెద్ద లోటని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:కెప్టెన్​ కోహ్లీ.. ఈ దశాబ్దంలోనే ఆ విషయంలో టాప్

భారత్​తో టెస్టుల​కు వార్నర్ లేకపోవడం, ఆస్ట్రేలియా బ్యాటింగ్​కు పరీక్షలాంటిదని ప్రముఖ బ్యాట్స్​మన్ స్టీవ్​ స్మిత్​ అన్నాడు. డిసెంబర్​ 17న తొలి మ్యాచ్​ జరగనున్న నేపథ్యంలో స్మిత్​ కీలక వ్యాఖ్యలు చేశాడు.

వార్మప్ మ్యాచ్​ ఆడుతూ ఆసీస్ యువ ఆటగాడు పుకోవిస్కీ కంకషన్​కు గురయ్యాడు. కాబట్టి వార్నర్, పుకోవిస్కీ స్థానాల్లో జో బర్న్స్, మార్కస్ హారిస్​ ఓపెనర్లుగా రానున్నారని స్మిత్​ పేర్కొన్నాడు.

Our batting depth without Warner will be tested says Smith
స్టీవ్ స్మిత్

"టీమ్​ఇండియా చాలా దృఢంగా ఉంది. గత పర్యటనలో వాళ్లు ఆసీస్​ను ఓడించారు. అలానే ఇప్పుడు జట్టులోని చివరి ఆటగాడి వరకు మేం బాధ్యతగా ఆడతాం"

-స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా ఆటగాడు.

బౌలర్లు మెరుగ్గా...

టీమ్​ఇండియాలో మెరుగైన బౌలర్లు ఉన్నారని స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. షమి, బుమ్రాతో పాటు స్పిన్నర్లు అశ్విన్, జడేజా, కుల్​దీప్​లతో జట్టు పటిష్టంగా ఉందని అన్నాడు. ఇషాంత్​ శర్మ లేకపోవడం భారత్​కు పెద్ద లోటని పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:కెప్టెన్​ కోహ్లీ.. ఈ దశాబ్దంలోనే ఆ విషయంలో టాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.