ETV Bharat / sports

ఇంగ్లాండ్​-కివీస్​ మరో 'సూపర్​ ఓవర్'.. మారని ఫలితం

ఆక్లాండ్​ వేదికగా ఇంగ్లాండ్​-న్యూజిలాండ్​ మధ్య జరిగిన చివరి టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. ప్రపంచకప్​ తరహాలోనే ఈ నిర్ణయాత్మక మ్యాచ్​ సూపర్​ ఓవర్​ వరకూ వెళ్లింది. ఈ పోరులో కివీస్​ జట్టు 18 పరుగులు చేయలేక ఇంగ్లీష్​ జట్టు చేతిలో ఓటమిపాలైంది.

author img

By

Published : Nov 10, 2019, 11:23 AM IST

Updated : Nov 10, 2019, 11:39 AM IST

ప్రపంచకప్​లాగే మళ్లీ ఇంగ్లాండ్​-కివీస్​ 'సూపర్​ ఓవర్'

ఇంగ్లాండ్​-న్యూజిలాండ్​ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్​ ఫైనల్​ను ఇంకా మర్చిపోకముందే మరోసారి అలాంటి పోరు జరిగింది. మెగాటోర్నీ తర్వాత ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టీ20 సిరీస్​లోనూ అదే ఫలితం పునరావృతమైంది. న్యూజిలాండ్​ గడ్డపై జరిగిన ఈ పొట్టి సిరీస్​లో ఇంగ్లాండ్​ విజేతగా నిలిచింది. ఐదు టీ20ల సిరీస్​ను 3-2 తేడాతో ఎగరేసుకుపోయింది. కీలకమైన ఆఖరి మ్యాచ్​ డ్రాగా ముగియడం వల్ల సూపర్​ ఓవర్​తో ఫలితం తేలింది. మ్యాన్ ఆఫ్​ ద మ్యాచ్​ బెయిర్ స్టో (ఇంగ్లాండ్), మ్యాన్ ఆఫ్ ద సిరీస్​గా సాంటర్న్(కివీస్) నిలిచారు.

ఆక్లాండ్​ వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో వర్షం కారణంగా మ్యాచ్​ను 11 ఓవర్లకు కుదించారు. ఇందులో తొలుత బ్యాటింగ్​ చేసిన న్యూజిలాండ్​ ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. గప్తిల్​(50), మున్రో(46), టిమ్​ సీఫర్ట్(39) రాణించారు.

లక్ష్య ఛేదనలో 11 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసిన ఇంగ్లాండ్​.. మ్యాచ్​ను డ్రాగా ముగించింది. ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా ఫోర్​ కొట్టాడు క్రిస్ జోర్డాన్​. ఇంగ్లీష్​ ఆటగాళ్లలో బెయిర్​స్టో (47), సామ్ కరన్​(24) ఆకట్టుకున్నారు.

సూపర్​ ఓవర్​ ఇలా...

మ్యాచ్​ డ్రా కావడం వల్ల సూపర్​ ఓవర్​ నిర్వహించారు. తొలుత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​ ఓపెనర్లు బెయిర్​స్టో, మోర్గాన్.. సౌథీ బౌలింగ్​లో ​ 1, 6, 1, 6,1, 2 కలిపి మొత్తం 17 పరుగులు చేశారు.

కివీస్ లక్ష్యం 18 పరుగులు. గప్తిల్​, సీఫర్ట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మొదటి బంతికి రెండు పరుగులు రాగా తర్వాత బంతి వైడ్​గా వెళ్లింది. తర్వాత రెండు బంతుల్లో 4 పరుగులే వచ్చాయి. అనంతరం నాలుగో బంతికి సీఫర్ట్​ ఔటయ్యాడు. రెండు బంతుల్లో ఇంకా 11 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం ఒక్క పరుగు మాత్రమే లభించింది.​ ఫలితంగా ఇంగ్లీష్ జట్టు గెలిచింది.

ఇంగ్లాండ్ బ్యాటింగ్​లో చివరి బంతికి ఫోర్​ కొట్టి మ్యాచ్​ డ్రా చేసిన ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ క్రిస్​ జోర్డాన్.. సూపర్​ ఓవర్​లో​ బౌలింగ్​ ద్వారా 8 పరుగులే ఇచ్చి కివీస్ విజయాన్ని అడ్డుకున్నాడు.

ప్రపంచకప్​లోనూ ఇలానే...

ప్రపంచకప్​ ఫైనల్లో తలపడిన కివీస్​, ఇంగ్లాండ్​ జట్లు.. స్కోర్లు సమం కావడం వల్ల సూపర్​ ఓవర్​ ఆడాయి. అందులో ఇంగ్లాండ్​ 16 పరుగులు చేయగా.. న్యూజిలాండ్​ అంతే స్కోరు సాధించి మళ్లీ మ్యాచ్​ను డ్రా చేసింది. అయితే ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్​ విజేతగా నిలిచింది. తాజాగా ఇదే ఫలితం పునరావృతమైంది.

ఇంగ్లాండ్​-న్యూజిలాండ్​ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్​ ఫైనల్​ను ఇంకా మర్చిపోకముందే మరోసారి అలాంటి పోరు జరిగింది. మెగాటోర్నీ తర్వాత ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టీ20 సిరీస్​లోనూ అదే ఫలితం పునరావృతమైంది. న్యూజిలాండ్​ గడ్డపై జరిగిన ఈ పొట్టి సిరీస్​లో ఇంగ్లాండ్​ విజేతగా నిలిచింది. ఐదు టీ20ల సిరీస్​ను 3-2 తేడాతో ఎగరేసుకుపోయింది. కీలకమైన ఆఖరి మ్యాచ్​ డ్రాగా ముగియడం వల్ల సూపర్​ ఓవర్​తో ఫలితం తేలింది. మ్యాన్ ఆఫ్​ ద మ్యాచ్​ బెయిర్ స్టో (ఇంగ్లాండ్), మ్యాన్ ఆఫ్ ద సిరీస్​గా సాంటర్న్(కివీస్) నిలిచారు.

ఆక్లాండ్​ వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో వర్షం కారణంగా మ్యాచ్​ను 11 ఓవర్లకు కుదించారు. ఇందులో తొలుత బ్యాటింగ్​ చేసిన న్యూజిలాండ్​ ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. గప్తిల్​(50), మున్రో(46), టిమ్​ సీఫర్ట్(39) రాణించారు.

లక్ష్య ఛేదనలో 11 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసిన ఇంగ్లాండ్​.. మ్యాచ్​ను డ్రాగా ముగించింది. ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా ఫోర్​ కొట్టాడు క్రిస్ జోర్డాన్​. ఇంగ్లీష్​ ఆటగాళ్లలో బెయిర్​స్టో (47), సామ్ కరన్​(24) ఆకట్టుకున్నారు.

సూపర్​ ఓవర్​ ఇలా...

మ్యాచ్​ డ్రా కావడం వల్ల సూపర్​ ఓవర్​ నిర్వహించారు. తొలుత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​ ఓపెనర్లు బెయిర్​స్టో, మోర్గాన్.. సౌథీ బౌలింగ్​లో ​ 1, 6, 1, 6,1, 2 కలిపి మొత్తం 17 పరుగులు చేశారు.

కివీస్ లక్ష్యం 18 పరుగులు. గప్తిల్​, సీఫర్ట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మొదటి బంతికి రెండు పరుగులు రాగా తర్వాత బంతి వైడ్​గా వెళ్లింది. తర్వాత రెండు బంతుల్లో 4 పరుగులే వచ్చాయి. అనంతరం నాలుగో బంతికి సీఫర్ట్​ ఔటయ్యాడు. రెండు బంతుల్లో ఇంకా 11 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం ఒక్క పరుగు మాత్రమే లభించింది.​ ఫలితంగా ఇంగ్లీష్ జట్టు గెలిచింది.

ఇంగ్లాండ్ బ్యాటింగ్​లో చివరి బంతికి ఫోర్​ కొట్టి మ్యాచ్​ డ్రా చేసిన ఇంగ్లాండ్​ ఆల్​రౌండర్​ క్రిస్​ జోర్డాన్.. సూపర్​ ఓవర్​లో​ బౌలింగ్​ ద్వారా 8 పరుగులే ఇచ్చి కివీస్ విజయాన్ని అడ్డుకున్నాడు.

ప్రపంచకప్​లోనూ ఇలానే...

ప్రపంచకప్​ ఫైనల్లో తలపడిన కివీస్​, ఇంగ్లాండ్​ జట్లు.. స్కోర్లు సమం కావడం వల్ల సూపర్​ ఓవర్​ ఆడాయి. అందులో ఇంగ్లాండ్​ 16 పరుగులు చేయగా.. న్యూజిలాండ్​ అంతే స్కోరు సాధించి మళ్లీ మ్యాచ్​ను డ్రా చేసింది. అయితే ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్​ విజేతగా నిలిచింది. తాజాగా ఇదే ఫలితం పునరావృతమైంది.

Intro:Body:

A girl student from a government school won a gold medal in 14th asian shooting cahmpionship

Jasmin Kaur shoot 10 meter air riffle.

jasmin won this medal under 19 age group category.

this information is shared by jasmin kaur coach narinder singh banga.

ਰੋਪੜ ਦੀ ਕੁੜੀ ਨੇ ਏਸ਼ੀਅਨ ਸ਼ੂਟਿੰਗ ਚੈਂਪੀਅਨਸ਼ਿਪ ਕਤਰ ਵਿੱਚ ਜਿੱਤਿਆ ਸੋਨ ਤਮਗ਼ਾ
ਦੋਹਾਂ ਦੇ ਕਤਰ ਦੇ ਵਿੱਚ ਇਸ ਟੈਮ ਚੌਧਵੀਆਂ ਏਸ਼ੀਅਨ ਸ਼ੂਟਿੰਗ ਚੈਂਪੀਅਨਸ਼ਿਪ ਚੱਲ ਰਹੀਆਂ ਹਨ, ਜਿਸ ਵਿੱਚ ਰੂਪਨਗਰ ਜ਼ਿਲ੍ਹੇ ਦੀਆਂ ਦੋ ਖਿਡਾਰਨਾਂ ਵੀ ਖੇਡ ਰਹੀਆਂ ਹਨ।
ਰੂਪਨਗਰ ਦੇ ਸਰਕਾਰੀ ਸੀਨੀਅਰ ਸੈਕੰਡਰੀ ਸਕੂਲ ਝੱਲੀਆਂ ਕਲਾਂ ਦੇ ਵਿੱਚ ਪੜ੍ਹਨ ਵਾਲੀ 11ਵੀਂ ਜਮਾਤ ਦੀਆਂ ਵਿਦਿਆਰਥਣ ਨੇ ਦੋਹਾ ਦੇ ਕਤਰ ਵਿੱਚ ਹੋ ਰਹੀਆਂ ਸ਼ੂਟਿੰਗ ਚੈਂਪੀਅਨਸ਼ਿਪ ਦੇ ਵਿੱਚ ਸੋਨੇ ਦਾ ਤਗ਼ਮਾ ਜਿੱਤ ਕੇ ਭਾਰਤ ਦਾ ਨਾਂਅ ਰੌਸ਼ਨ ਕੀਤਾ ਹੈ।
ਦਸ ਮੀਟਰ ਏਅਰ ਰਾਈਫ਼ਲ ਯੂਥ ਦੇ ਵਿੱਚ ਉਸ ਨੇ ਨਿਸ਼ਾਨਾ ਲਾ ਕੇ ਇਹ ਸੋਨੇ ਦਾ ਮੈਡਲ ਹਾਸਲ ਕੀਤਾ ਹੈ।
ਅੰਡਰ-19 ਸਕੂਲ ਗੇਮਾਂ ਵਿੱਚ ਵੀ ਜੈਸਮੀਨ ਕੌਰ ਪੰਜਾਬ ਚੈਂਪੀਅਨ ਰਹੀ ਹੈ।
ਇਹ ਜਾਣਕਾਰੀ ਜੈਸਮੀਨ ਕੌਰ ਦੇ ਕੋਚ ਨਰਿੰਦਰ ਸਿੰਘ ਬੰਗਾ ਵੱਲੋਂ ਏਟੀਵੀ ਭਾਰਤ ਦੇ ਨਾਲ ਵਿਸ਼ੇਸ਼ ਰੂਪ ਦੇ ਵਿੱਚ ਸਾਂਝੀ ਕੀਤੀ ਗਈ


A girl student from a government school won a gold medal in 14th asian shooting cahmpionship
Jasmin Kaur shoot 10 meter air riffle.

ਚੌਧਵੀਂ ਏਸ਼ੀਅਨ ਸ਼ੂਟਿੰਗ ਚੈਂਪੀਅਨਸ਼ਿਪ ਜੋ ਦੋਹਾਂ ਦੇਖ ਕੱਤਰ ਵਿੱਚ ਹੋ ਰਹੀ ਹੈ ਦੇ ਵਿੱਚ ਜੈਸਮੀਨ ਕੌਰ ਨੇ ਸੋਨੇ ਦਾ ਤਗਮਾ ਜਿੱਤ ਕੇ ਜਿੱਥੇ ਭਾਰਤ ਦਾ ਨਾਮ ਰੌਸ਼ਨ ਕੀਤਾ ਹੈ ਉਥੇ ਹੀ ਪੰਜਾਬ ਦਾ ਨਾਮ ਰੌਸ਼ਨ ਕੀਤਾ ਹੈ
ਪੂਰੇ ਰੂਪਨਗਰ ਨੂੰ ਇਸ ਕੁੜੀ ਦੀ ਵੱਡੀ ਉਪਲੱਬਧੀ ਤੇ ਮਾਣ ਮਹਿਸੂਸ ਹੋ ਰਿਹਾ ਹੈ

Conclusion:
Last Updated : Nov 10, 2019, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.