ఆసీస్తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్.. ఆచితూచి ఆడుతోంది. రెండో రోజు బ్యాటింగ్ చేస్తూ, టీ విరామానికి ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో జడేజా, రహానె ఉన్నారు.
బాక్సింగ్ డే టెస్టు: టీ విరామానికి భారత్ 189/5
మెల్బోర్న్లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఆధిక్యం సంపాదించుకునేలా కనిపిస్తోంది. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తోంది.
![బాక్సింగ్ డే టెస్టు: టీ విరామానికి భారత్ 189/5 pant boxing day test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10021139-945-10021139-1609040548504.jpg?imwidth=3840)
అంతకు ముందు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 195 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. బుమ్రా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు.
ఇది చదవండి: నాన్న కల నెరవేర్చిన వేళ.. సిరాజ్ అదరహో!
ఆసీస్తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్.. ఆచితూచి ఆడుతోంది. రెండో రోజు బ్యాటింగ్ చేస్తూ, టీ విరామానికి ఐదు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో జడేజా, రహానె ఉన్నారు.
అంతకు ముందు తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 195 పరుగులకు ఆలౌటైంది. లబుషేన్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. బుమ్రా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు.
ఇది చదవండి: నాన్న కల నెరవేర్చిన వేళ.. సిరాజ్ అదరహో!