ETV Bharat / sports

తొలిసారి మహిళల టీ-20 ప్రపంచకప్​ ఫైనల్లో భారత్​

author img

By

Published : Mar 5, 2020, 10:55 AM IST

Updated : Mar 5, 2020, 12:08 PM IST

India reaches finals of ICC Women's T20 World Cup for the first time
తొలిసారి మహిళల టీ-20 ప్రపంచకప్​ ఫైనల్లో భారత్​

10:50 March 05

తొలిసారి మహిళల టీ-20 ప్రపంచకప్​ ఫైనల్లో భారత్​

ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్​ ఫైనల్లో అడుగుపెట్టింది భారత్​. ఇంగ్లాండ్​తో ఇవాళ సిడ్నీ మైదానంలో జరగాల్సిన సెమీఫైనల్​ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. గ్రూప్​ దశలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఫైనల్​కు అర్హత సాధించింది. ఫలితంగా.. ఈ మెగా టోర్నీలో తొలిసారి ఫైనల్​కు వెళ్లింది భారత్​. ఇంగ్లాండ్​కు నిరాశే ఎదురైంది. 

10:50 March 05

తొలిసారి మహిళల టీ-20 ప్రపంచకప్​ ఫైనల్లో భారత్​

ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్​ ఫైనల్లో అడుగుపెట్టింది భారత్​. ఇంగ్లాండ్​తో ఇవాళ సిడ్నీ మైదానంలో జరగాల్సిన సెమీఫైనల్​ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. గ్రూప్​ దశలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఫైనల్​కు అర్హత సాధించింది. ఫలితంగా.. ఈ మెగా టోర్నీలో తొలిసారి ఫైనల్​కు వెళ్లింది భారత్​. ఇంగ్లాండ్​కు నిరాశే ఎదురైంది. 

Last Updated : Mar 5, 2020, 12:08 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.