ETV Bharat / sports

టీ-20: విండీస్​తో భారత్​ అమీతుమీ

వెస్టిండీస్​ పర్యటనలో భాగంగా శనివారం తొలి టీ-20 ఆడనుంది టీమిండియా. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్​ ప్రారంభం కానుంది.

author img

By

Published : Aug 3, 2019, 5:00 AM IST

Updated : Aug 3, 2019, 11:21 AM IST

టీ-20: విండీస్​తో భారత్​ అమీతుమీ

ప్రపంచకప్​లో సెమీస్​ పరాభవం తర్వాత మైదానంలో తొలిసారి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. వెస్టిండీస్​ పర్యటనలో భాగంగా ముందుగా టీ-20 సిరీస్​ ఆడనుంది. ఫ్లోరిడాలోని లాడర్​హిల్​ వేదికగా శనివారం విండీస్​తో తలపడనుంది.

ఈ సిరీస్​కు కోహ్లీ విశ్రాంతి తీసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ పూర్తిస్థాయి జట్టుతోనే బరిలో దిగేందుకు సిద్ధమైంది భారత్. అయితే బుమ్రా టెస్టు సిరీస్​ మాత్రమే ఆడనున్నాడు. హార్దిక్​ పాండ్యకు ఈ పర్యటన మొత్తానికే విశ్రాంతినిచ్చారు.

గాయం నుంచి కోలుకున్న శిఖర్​ ధావన్.. రోహిత్​ శర్మతో కలిసి ఇన్నింగ్స్​ ప్రారంభించనున్నాడు. రాహుల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. టీమిండియా భవిష్యత్తు వికెట్​ కీపర్​గా పేరొందిన రిషభ్ పంత్.. ఈ పర్యటన​లో ఏ మేరకు​ రాణిస్తాడో చూడాలి.

చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన మనీశ్​ పాండే, శ్రేయస్​ అయ్యర్​ ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మిడిలార్డర్​ సమస్యతో బాధపడుతున్న టీమిండియాకు వీరి ప్రదర్శన కీలకం. ఇటీవలే భారత్-ఏ జట్టు తరఫున కరీబియన్​ పర్యటనకు వెళ్లిన వీరిద్దరూ మంచి ఆటతో ఆకట్టుకున్నారు.

బౌలింగ్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్.. పొట్టి ఫార్మాట్​ జట్టులోకి పునరాగమం చేశారు. వీరితో పాటే యువ పేసర్ నవదీప్​ సైనీ, రాహుల్ చాహర్ టీమిండియా తరఫున టీ-20ల్లో అరంగేట్రం చేయనున్నారు.

పొట్టి ఫార్మాట్​లో ప్రమాదకారి వెస్టిండీస్​. కీరన్ పొలార్డ్, సునీల్​ నరైన్ రాకతో ఇప్పుడు మరింత బలం పుంజుకుంది. ఇప్పటికే టీ-20ల్లో తామెంటో నిరూపించుకున్న వీరిద్దరూ ఈ మ్యాచ్​లో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. మిగతా సభ్యులు తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతన్నారు.

జట్లు(అంచనా)

టీమిండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీశ్​ పాండే, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, నవదీపై సైనీ

వెస్టిండీస్: జాన్ కాంప్​బెల్, ఎవిన్ లూయిస్, హెట్మయిర్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, కార్లోస్​ బ్రాత్​వైట్(కెప్టెన్), సునీల్ నరైన్, షెల్డన్ కాట్రెల్, ఒషానో థామస్, ఆండ్రీ రసెల్, కీమో పాల్

ప్రపంచకప్​లో సెమీస్​ పరాభవం తర్వాత మైదానంలో తొలిసారి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. వెస్టిండీస్​ పర్యటనలో భాగంగా ముందుగా టీ-20 సిరీస్​ ఆడనుంది. ఫ్లోరిడాలోని లాడర్​హిల్​ వేదికగా శనివారం విండీస్​తో తలపడనుంది.

ఈ సిరీస్​కు కోహ్లీ విశ్రాంతి తీసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ పూర్తిస్థాయి జట్టుతోనే బరిలో దిగేందుకు సిద్ధమైంది భారత్. అయితే బుమ్రా టెస్టు సిరీస్​ మాత్రమే ఆడనున్నాడు. హార్దిక్​ పాండ్యకు ఈ పర్యటన మొత్తానికే విశ్రాంతినిచ్చారు.

గాయం నుంచి కోలుకున్న శిఖర్​ ధావన్.. రోహిత్​ శర్మతో కలిసి ఇన్నింగ్స్​ ప్రారంభించనున్నాడు. రాహుల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. టీమిండియా భవిష్యత్తు వికెట్​ కీపర్​గా పేరొందిన రిషభ్ పంత్.. ఈ పర్యటన​లో ఏ మేరకు​ రాణిస్తాడో చూడాలి.

చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన మనీశ్​ పాండే, శ్రేయస్​ అయ్యర్​ ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మిడిలార్డర్​ సమస్యతో బాధపడుతున్న టీమిండియాకు వీరి ప్రదర్శన కీలకం. ఇటీవలే భారత్-ఏ జట్టు తరఫున కరీబియన్​ పర్యటనకు వెళ్లిన వీరిద్దరూ మంచి ఆటతో ఆకట్టుకున్నారు.

బౌలింగ్ విభాగంలో వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్.. పొట్టి ఫార్మాట్​ జట్టులోకి పునరాగమం చేశారు. వీరితో పాటే యువ పేసర్ నవదీప్​ సైనీ, రాహుల్ చాహర్ టీమిండియా తరఫున టీ-20ల్లో అరంగేట్రం చేయనున్నారు.

పొట్టి ఫార్మాట్​లో ప్రమాదకారి వెస్టిండీస్​. కీరన్ పొలార్డ్, సునీల్​ నరైన్ రాకతో ఇప్పుడు మరింత బలం పుంజుకుంది. ఇప్పటికే టీ-20ల్లో తామెంటో నిరూపించుకున్న వీరిద్దరూ ఈ మ్యాచ్​లో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేందుకు సమాయత్తమవుతున్నారు. మిగతా సభ్యులు తమ వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతన్నారు.

జట్లు(అంచనా)

టీమిండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీశ్​ పాండే, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, నవదీపై సైనీ

వెస్టిండీస్: జాన్ కాంప్​బెల్, ఎవిన్ లూయిస్, హెట్మయిర్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్, కార్లోస్​ బ్రాత్​వైట్(కెప్టెన్), సునీల్ నరైన్, షెల్డన్ కాట్రెల్, ఒషానో థామస్, ఆండ్రీ రసెల్, కీమో పాల్

RESTRICTION SUMMARY: 14 DAYS NEWS USE ONLY; NO ARCHIVE; MUST CREDIT HADRIEN RIGA
SHOTLIST:
HADRIEN RIGA HANDOUT - 14 DAYS NEWS USE ONLY; NO ARCHIVE; MUST CREDIT HADRIEN RIGA
Liege - 2 August 2019
1. STILL Rescued woman Marie Corine Bastide in her hospital bed
2. STILL Various of wrecked car which Bastide was trapped in
STORYLINE:
A Belgian woman is recovering in hospital after she was trapped in her car for almost a week during Europe's record breaking heatwave.
Marie Corine Bastide survived for six days in her vehicle after it overturned and came to a halt in a ditch during a car accident near Liege on July 23.
From her hospital bed, Bastide, 45, told state broadcaster RTBF that during the first night entombed in her car, her cellphone rang constantly but she was in such pain she couldn't reach it.
Bastide also said she managed to survive by drinking rainwater she collected during a storm.
During the mother's ordeal, temperatures in Belgium rose to over 40 degrees (104 Fahrenheit).
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Aug 3, 2019, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.