ETV Bharat / sports

'భారత్ సమష్టిగా ఆడబట్టే మాకు విజయం దక్కలేదు'

author img

By

Published : Mar 15, 2021, 9:32 AM IST

రెండో టీ20లో టీమ్​ఇండియా అద్భుత ప్రదర్శన చేసిందని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. జట్టుగా కోహ్లీ సేన గొప్పగా ఆడిందని పేర్కొన్నాడు.

Ind vs Eng: India came 'all guns blazing' in the match, says Morgan
'భారత్ సమష్టిగా ఆడబట్టే మాకు విజయం దక్కలేదు'

అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత ఆటగాళ్లందరూ సమష్టి ప్రదర్శన చేశారని పేర్కొన్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. ఏదేమైనా టీమ్ఇండియా అద్భుతంగా ఆడిందని కొనియాడాడు.

"బ్యాటింగ్​ ఒక్కటే కాదు. జట్టుగా ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఆటగాళ్లందరూ గొప్పగా ఆడి.. మా నుంచి విజయాన్ని దూరం చేశారు. దీంతో మా బౌలర్లు కొంత ఒత్తిడికి లోనయ్యారు."

-ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్​ కెప్టెన్.

"ఈ ఏడాది భారత్​లో జరగనున్న టీ20 ప్రపంచకప్​కు ముందు ఈ సిరీస్​ ద్వారా మంచి ప్రాక్టీస్​ లభిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. మ్యాచ్​లు గెలిచినట్లయితే సానుకూల దృక్పథం అలవడుతుంది" అని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి: 'అనుష్క, డివిలియర్స్​​ వల్లే తిరిగి గాడిలో పడ్డ'

అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత ఆటగాళ్లందరూ సమష్టి ప్రదర్శన చేశారని పేర్కొన్నాడు ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. ఏదేమైనా టీమ్ఇండియా అద్భుతంగా ఆడిందని కొనియాడాడు.

"బ్యాటింగ్​ ఒక్కటే కాదు. జట్టుగా ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఆటగాళ్లందరూ గొప్పగా ఆడి.. మా నుంచి విజయాన్ని దూరం చేశారు. దీంతో మా బౌలర్లు కొంత ఒత్తిడికి లోనయ్యారు."

-ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్​ కెప్టెన్.

"ఈ ఏడాది భారత్​లో జరగనున్న టీ20 ప్రపంచకప్​కు ముందు ఈ సిరీస్​ ద్వారా మంచి ప్రాక్టీస్​ లభిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. మ్యాచ్​లు గెలిచినట్లయితే సానుకూల దృక్పథం అలవడుతుంది" అని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి: 'అనుష్క, డివిలియర్స్​​ వల్లే తిరిగి గాడిలో పడ్డ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.