ETV Bharat / sports

బయో సెక్యూర్​ టెస్టు.. ఇంగ్లాండ్​ బోర్డుపై ప్రశంసలు

author img

By

Published : Jul 7, 2020, 7:51 PM IST

వెస్టిండీస్​తో జరగబోయే టెస్టుకు సన్నాహకాల విషయమై ఇంగ్లాండ్​ బోర్డు కృషిని మెచ్చుకున్నారు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సావ్నే. భారత కాలమానం ప్రకారం మ్యాచ్​, రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది.

బయో సెక్యూర్​ టెస్టు.. ఇంగ్లాండ్​ బోర్డుపై ప్రశంసలు
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు

దాదాపు 117 రోజుల నుంచి మైదానానికి దూరమైన క్రికెటర్లు.. బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. రేపటి(జులై 8) నుంచి ఇంగ్లాండ్-వెస్టిండీస్​ తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్​ను బయో సెక్యూర్​ వాతావరణంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పక్కగా చేసిన ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డును అంతర్జాతీయ క్రికెట్ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సావ్నే ప్రశంసించారు. భద్రత చర్యల విషయంలో వారు చేసిన కృషిని మెచ్చుకున్నారు.

ప్రస్తుతం ఇరుజట్ల ఆటగాళ్లు.. ఏజెల్ బౌల్ స్టేడియానికి సంబంధించిన హోటల్​లో ఉన్నారు. దీని తర్వాత జరిగే రెండు మ్యాచ్​లు ఓల్డ్ ట్రాఫోర్డ్​లో జరగనున్నాయి.

దాదాపు 117 రోజుల నుంచి మైదానానికి దూరమైన క్రికెటర్లు.. బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. రేపటి(జులై 8) నుంచి ఇంగ్లాండ్-వెస్టిండీస్​ తొలి టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్​ను బయో సెక్యూర్​ వాతావరణంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పక్కగా చేసిన ఇంగ్లాండ్​ క్రికెట్​ బోర్డును అంతర్జాతీయ క్రికెట్ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సావ్నే ప్రశంసించారు. భద్రత చర్యల విషయంలో వారు చేసిన కృషిని మెచ్చుకున్నారు.

ప్రస్తుతం ఇరుజట్ల ఆటగాళ్లు.. ఏజెల్ బౌల్ స్టేడియానికి సంబంధించిన హోటల్​లో ఉన్నారు. దీని తర్వాత జరిగే రెండు మ్యాచ్​లు ఓల్డ్ ట్రాఫోర్డ్​లో జరగనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.