ETV Bharat / sports

ప్రభుత్వం అలసత్వం.. హర్భజన్​కు 'ఖేల్​రత్న' మిస్

author img

By

Published : Jul 31, 2019, 6:07 PM IST

ఈ ఏడాది ఖేల్​రత్న అవార్డు నామినేషన్లకు పత్రాలు ఆలస్యంగా చేరిన కారణంగా మాజీ క్రికెటర్ హర్భజన్​ సింగ్​ పేరు తిరస్కరణకు గురైంది. ఈ విషయంపై స్పందించిన పంజాబ్​ ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని అధికారులను ఆదేశించింది.

ఖేల్​రత్న అవార్డు కోసం పత్రాలు పంపిన విషయంపై స్పందించిన క్రికెటర్ హర్భజన్ సింగ్

ఖేల్​రత్న అవార్డు నామినేషన్స్​కు కావాల్సిన పత్రాలు ఆలస్యంగా చేరిన కారణంగా​ క్రికెటర్​ హర్భజన్ సింగ్​ దాఖలు చేసిన అప్లికేషన్​ను ఈ ఏడాది తిరస్కరించారు. తను సరైన సమయంలోనే పత్రాలు సమర్పించినా..రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించిందని చెప్పాడు భజ్జీ. ఈ విషయంపై స్పందించిన పంజాబ్​ గవర్నమెంట్​ తక్షణ దర్యాప్తునకు ఆదేశించింది. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని అధికారులను కోరింది.

ఈ విషయం ఎవరి పొరపాటు వల్ల జరిగిందో తెలపాలని పంజాబ్ క్రీడా శాఖ మంత్రి రానా గుర్మీత్​ సింగ్​ను కోరాడు హర్భజన్. ట్విట్టర్​లో ఓ వీడియోను పోస్ట్​ చేశాడీ మాజీ క్రికెటర్.

FORMER CRICKETER HARBHAJAN SINGH
మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్

"పంజాబ్​ ప్రభుత్వానికి నా ఖేల్ రత్న అవార్డుకు సంబంధించిన పత్రాలు మార్చి 20వ తేదీనే పంపాను. అక్కడి నుంచి 10-15 రోజుల్లో దిల్లీ చేరుకోవాలి. కానీ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖకు పంపడంలో పంజాబ్​ గవర్నమెంట్ ఆలస్యం చేసింది. ఈ కారణంగా ఈ ఏడాది నామినేషన్స్​కు దూరమయ్యాను." -హర్భజన్ సింగ్, మాజీ క్రికెటర్

టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన వారిలో మూడో స్థానంలో ఉన్నాడు హర్భజన్ సింగ్. ఖేల్ రత్న అవార్డు కోసం తన అప్లికేషన్​ను వచ్చే ఏడాది మళ్లీ పంపాలని ప్రభుత్వాన్ని కోరాడు.

ఇది చదవండి: ద్యుతీ చంద్​, హర్భజన్​ నామినేషన్ల తిరస్కరణ

ఖేల్​రత్న అవార్డు నామినేషన్స్​కు కావాల్సిన పత్రాలు ఆలస్యంగా చేరిన కారణంగా​ క్రికెటర్​ హర్భజన్ సింగ్​ దాఖలు చేసిన అప్లికేషన్​ను ఈ ఏడాది తిరస్కరించారు. తను సరైన సమయంలోనే పత్రాలు సమర్పించినా..రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహించిందని చెప్పాడు భజ్జీ. ఈ విషయంపై స్పందించిన పంజాబ్​ గవర్నమెంట్​ తక్షణ దర్యాప్తునకు ఆదేశించింది. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని అధికారులను కోరింది.

ఈ విషయం ఎవరి పొరపాటు వల్ల జరిగిందో తెలపాలని పంజాబ్ క్రీడా శాఖ మంత్రి రానా గుర్మీత్​ సింగ్​ను కోరాడు హర్భజన్. ట్విట్టర్​లో ఓ వీడియోను పోస్ట్​ చేశాడీ మాజీ క్రికెటర్.

FORMER CRICKETER HARBHAJAN SINGH
మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్

"పంజాబ్​ ప్రభుత్వానికి నా ఖేల్ రత్న అవార్డుకు సంబంధించిన పత్రాలు మార్చి 20వ తేదీనే పంపాను. అక్కడి నుంచి 10-15 రోజుల్లో దిల్లీ చేరుకోవాలి. కానీ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖకు పంపడంలో పంజాబ్​ గవర్నమెంట్ ఆలస్యం చేసింది. ఈ కారణంగా ఈ ఏడాది నామినేషన్స్​కు దూరమయ్యాను." -హర్భజన్ సింగ్, మాజీ క్రికెటర్

టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన వారిలో మూడో స్థానంలో ఉన్నాడు హర్భజన్ సింగ్. ఖేల్ రత్న అవార్డు కోసం తన అప్లికేషన్​ను వచ్చే ఏడాది మళ్లీ పంపాలని ప్రభుత్వాన్ని కోరాడు.

ఇది చదవండి: ద్యుతీ చంద్​, హర్భజన్​ నామినేషన్ల తిరస్కరణ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Edgbaston, Birmingham, England, UK. 31st July, 2019.
1. 00:00 Captain Joe Root in the nets
2. 00:17 Root taking a break from practice
3. 00:26 England coach Trevor Bayliss
4. 00:34 Close of Root
5. 00:43 Jason Roy in the nets
6. 00:50 Chris Woakes at practice
7. 00:58 Jofra Archer
8. 01:07 James Anderson bowling
9. 01:15 Stuart Broad at practice
10. 01:22 Vice-captain Ben Stokes
11. 01:32 Stokes takes a catch
12. 01:39 England players at practice
SOURCE: SNTV
DURATION: 01:45
STORYLINE:
England put the finishing touches on Wednesday to their preparations for the first Ashes Test against Australia which starts on Thursday at Edgbaston.
The home side have a couple of choices to make over the composition of their side, with Chris Woakes likely to get the nod on his home ground ahead of Jofra Archer who is still nursing a side strain picked up during the World Cup.
Sam Curran and Olly Stone are also in the squad - but the familiar new-ball attack of James Anderson and Stuart Broad are expected to line up once again.
Doubts over an inexperienced batting top order have led to captain Joe Root moving up to number three.
England boast a fine record at Edgbaston - they have won their last 11 matches in all formats at the Birmingham venue, including the semi-final of the World Cup against Australia earlier this month.
And Australia's Ashes record in England is a poor one, their last series win coming back in 2001.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.