ETV Bharat / sports

యువ క్రికెటర్లపై దృష్టిపెట్టాలి: భారత కోచ్ రవిశాస్త్రి

టీ-20 వరల్డ్​కప్, ప్రపంచ ఛాంపియన్​షిప్​ను దృష్టిలో ఉంచుకుని యువతను ప్రోత్సహించాలని చెప్పాడు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి. మూడు ఫార్మాట్లలో సెకండ్ బెంచ్​ను పటిష్ఠపరచాలని అభిప్రాయపడ్డాడు.

author img

By

Published : Sep 10, 2019, 6:31 AM IST

Updated : Sep 30, 2019, 2:11 AM IST

రవిశాస్త్రి

కోచ్​గా రెండో సారి బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టుకు సంబంధించి కొన్ని కీలక మార్పులపై దృష్టిపెట్టాడు రవిశాస్త్రి. వచ్చే ఏడాది జరుగనున్న టీ-20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపనున్నట్లు చెప్పాడు.

"టీ-20 ప్రపంచకప్​నకు సరిగ్గా ఏడాది మాత్రమే సమయం ఉంది. అనంతరం మరో 6, 7నెలల తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​ జరుగనుంది. ఇలాంటి తరుణంలో యువ ఆటగాళ్లను పైకి తీసుకురావాలనే మార్గం స్పష్టంగా కనిపిస్తోంది" -రవిశాస్త్రి, టీమిండియా ప్రధాన కోచ్

మూడు ఫార్మాట్లలోనూ సెకండ్ బెంచ్​ను పటిష్ఠ పరచాలని రవిశాస్త్రి అన్నాడు.

"ప్రస్తుతం జట్టు నిలకడగా ఆడుతోంది. ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగించాలి. అదే విధంగా యువతను ప్రోత్సహించి మూడు ఫార్మాట్లలో సెకండ్ బెంచ్​ను బలంగా తయారు చేయాలి" -రవిశాస్త్రి, టీమిండియా ప్రధాన కోచ్

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టెస్టు సిరీస్​లో నెగ్గి ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పాయింట్లు మెరుగుపరచుకోవాలని తెలిపాడు రవిశాస్త్రి. గత మూడేళ్లుగా టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్నామని, ఇలాగే నిలకడగా ఆడి ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో సత్తాచాటాలని చెప్పాడు.

ఇది చదవండి: మన కోచ్​లకు జీతాలు పెరిగినయ్..!

కోచ్​గా రెండో సారి బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టుకు సంబంధించి కొన్ని కీలక మార్పులపై దృష్టిపెట్టాడు రవిశాస్త్రి. వచ్చే ఏడాది జరుగనున్న టీ-20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపనున్నట్లు చెప్పాడు.

"టీ-20 ప్రపంచకప్​నకు సరిగ్గా ఏడాది మాత్రమే సమయం ఉంది. అనంతరం మరో 6, 7నెలల తర్వాత వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​ జరుగనుంది. ఇలాంటి తరుణంలో యువ ఆటగాళ్లను పైకి తీసుకురావాలనే మార్గం స్పష్టంగా కనిపిస్తోంది" -రవిశాస్త్రి, టీమిండియా ప్రధాన కోచ్

మూడు ఫార్మాట్లలోనూ సెకండ్ బెంచ్​ను పటిష్ఠ పరచాలని రవిశాస్త్రి అన్నాడు.

"ప్రస్తుతం జట్టు నిలకడగా ఆడుతోంది. ఈ ప్రక్రియను ఇలాగే కొనసాగించాలి. అదే విధంగా యువతను ప్రోత్సహించి మూడు ఫార్మాట్లలో సెకండ్ బెంచ్​ను బలంగా తయారు చేయాలి" -రవిశాస్త్రి, టీమిండియా ప్రధాన కోచ్

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగనున్న టెస్టు సిరీస్​లో నెగ్గి ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పాయింట్లు మెరుగుపరచుకోవాలని తెలిపాడు రవిశాస్త్రి. గత మూడేళ్లుగా టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్నామని, ఇలాగే నిలకడగా ఆడి ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్లో సత్తాచాటాలని చెప్పాడు.

ఇది చదవండి: మన కోచ్​లకు జీతాలు పెరిగినయ్..!

RESTRICTIONS: SNTV Clients only. No access China, Spanish language broadcasters in Spain, Japanese and English languages in the territory of Japan and Arabic and Farsi languages in the territories of Algeria, Chad, Djibouti, Egypt, Libya, Tunisia, Morocco, Jordan, Lebanon, Mauritania, Bahrain, Saudi Arabia, Oman, Qatar, Somalia, Syria, United Arab Emirates, Yemen, Sudan, Iraq, Iran, Kuwait and Palestine including Gaza Strip.
Clients can use up to five (5) minutes per day with a maximum use of sixty (60) seconds of highlights from any one game. This does not include off court action. Use within 48 hours. SNTV subscribers should not use the material before the primary broadcast of the FIBA rightsholder.
BROADCAST: Scheduled news bulletins only. No archive
DIGITAL: No stand alone clips allowed on digital or social platforms
SHOTLIST: Shenzhen, China. 9th September 2019
+++SHOTLIST TO FOLLOW+++
SOURCE: FIBA
DURATION: 01:01
STORYLINE:
The United States clinched a spot in the 2020 Tokyo Olympics following a 89-73 win over Brazil at the FIBA World Cup on Monday.
Last Updated : Sep 30, 2019, 2:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.