ETV Bharat / sports

పింక్ టెస్టు: భోజన విరామానికి​ భారత్​ 11/0

author img

By

Published : Feb 25, 2021, 7:07 PM IST

అహ్మదాబాద్​ పింక్ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో డిన్నర్​ సమయానికి భారత్​ 11/0తో ఉంది. క్రీజులో రోహిత్ శర్మ(6), గిల్​(1) ఉన్నారు. విజయానికి మరో 38 పరుగుల దూరంలో నిలిచింది టీమ్​ఇండియా.

dinner time in pink test
పింక్ టెస్టు: డిన్నర్​ సమయానికి 11/0తో భారత్​

అహ్మదాబాద్​ పింక్ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో భోజన విరామ సమయానికి భారత్​ 11/0తో నిలిచింది. క్రీజులో రోహిత్ శర్మ(6), గిల్​(1) ఉన్నారు.

టీమ్​ఇండియా విజయానికి మరో 38 పరుగులు అవసరం. అంతకుముందు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్​లో 81 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్లు అక్షర్ 5, అశ్విన్ 4 వికెట్లు తీశారు.

అహ్మదాబాద్​ పింక్ టెస్టు రెండో ఇన్నింగ్స్​లో భోజన విరామ సమయానికి భారత్​ 11/0తో నిలిచింది. క్రీజులో రోహిత్ శర్మ(6), గిల్​(1) ఉన్నారు.

టీమ్​ఇండియా విజయానికి మరో 38 పరుగులు అవసరం. అంతకుముందు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్​లో 81 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్లు అక్షర్ 5, అశ్విన్ 4 వికెట్లు తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.