ETV Bharat / sports

సాహాను రంజీల్లో​ ఆడొద్దని బీసీసీఐ ఆదేశం..! - టీమిండియా టెస్టు కీపర్​ సాహా క్రికెట్​ ఆడొద్దా...!

భారత జట్టులో 'ఫ్లయింగ్​ మ్యాన్'​గా పేరు తెచ్చుకున్న కీపర్​ సాహా.. రంజీల్లో ఆడేందుకు వీల్లేదంటోంది బీసీసీఐ. దేశవాళీ మ్యాచ్​ల్లో ఆడేందుకు సిద్ధమవుతున్న ఇతడికి తాజాగా షాకిచ్చింది భారత బోర్డు.

Wriddhiman Saha
టీమిండియా టెస్టు కీపర్​ సాహా క్రికెట్​ ఆడొద్దా...!
author img

By

Published : Jan 23, 2020, 7:01 AM IST

Updated : Feb 18, 2020, 1:59 AM IST

భారత సీనియర్​ వికెట్​ కీపర్​ వృద్ధిమాన్​ సాహాకు.. బీసీసీఐ నుంచి ఊహించని ఆదేశం వచ్చింది. రంజీల్లో బంగాల్​ తరఫున బరిలోకి దిగుతున్న ఈ క్రికెటర్​కు​.. ఇటీవల బంగ్లాదేశ్​తో జరిగిన గులాబీ టెస్టులో వేలికి గాయమైంది. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం కోలుకున్న ఈ సీనియర్​ క్రికెటర్​ త్వరలో దిల్లీతో జరగనున్న రంజీ మ్యాచ్​లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ భారత బోర్డు అతడికి ఊహించని షాకిచ్చింది.

కారణం ఇదేనా..!

న్యూజిలాండ్​తో ఫిబ్రవరి 21 నుంచి రెండు టెస్టు మ్యాచ్​ల సిరీస్​ ఆడనుంది కోహ్లీసేన. ఇందులో ప్రధాన కీపర్​గా సాహాను ఎంపిక చేయనున్నారు. సాహా గాయపడితే ప్రత్యామ్నాయంగా ఉండే పంత్​కు విదేశీ పిచ్​లపై సరైన అవగాహన లేదు. ఫలితంగా సాహాపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు సెలక్టర్లు. ఇప్పటికే ధావన్​, ఇషాంత్​​ వంటి సీనియర్లు కూడా గాయాలపాలయ్యారు. ఫలితంగా టోర్నీకి దూరమయ్యారు. ఈ సందర్భంగా సాహాను జాగ్రత్త వహించమని.. వీలైతే మ్యాచ్​ల్లో ఆడొద్దని బీసీసీఐ సూచించినట్లు తెలుస్తోంది.

Wriddhiman Saha
వృద్ధిమాన్​ సాహా

బ్యాకప్​ పైనా...

ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ టీ20, వన్డే జట్టుల్లో అంతర్భాగం అయ్యాడు. ప్రపంచకప్‌ నుంచి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్​లోనూ యువ కీపర్​ పంత్​ స్థానంలో అదరగొట్టాడు. ఒకవేళ సాహా ఎంపికైతే పంత్​ లేదా రాహుల్​ బ్యాకప్ కీపర్లుగా ఉపయోగపడనున్నారు.

జనవరి 24 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్ని ఆడనుంది టీమిండియా. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే జట్లని భారత సెలక్టర్లు ప్రకటించారు. శిఖర్ ధావన్‌ స్థానంలో టీ20లకు సంజు శాంసన్‌ ఎంపికవగా.. వన్డేల్లో పృథ్వీ షా చోటు దక్కించుకున్నాడు.

భారత సీనియర్​ వికెట్​ కీపర్​ వృద్ధిమాన్​ సాహాకు.. బీసీసీఐ నుంచి ఊహించని ఆదేశం వచ్చింది. రంజీల్లో బంగాల్​ తరఫున బరిలోకి దిగుతున్న ఈ క్రికెటర్​కు​.. ఇటీవల బంగ్లాదేశ్​తో జరిగిన గులాబీ టెస్టులో వేలికి గాయమైంది. ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం కోలుకున్న ఈ సీనియర్​ క్రికెటర్​ త్వరలో దిల్లీతో జరగనున్న రంజీ మ్యాచ్​లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ భారత బోర్డు అతడికి ఊహించని షాకిచ్చింది.

కారణం ఇదేనా..!

న్యూజిలాండ్​తో ఫిబ్రవరి 21 నుంచి రెండు టెస్టు మ్యాచ్​ల సిరీస్​ ఆడనుంది కోహ్లీసేన. ఇందులో ప్రధాన కీపర్​గా సాహాను ఎంపిక చేయనున్నారు. సాహా గాయపడితే ప్రత్యామ్నాయంగా ఉండే పంత్​కు విదేశీ పిచ్​లపై సరైన అవగాహన లేదు. ఫలితంగా సాహాపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు సెలక్టర్లు. ఇప్పటికే ధావన్​, ఇషాంత్​​ వంటి సీనియర్లు కూడా గాయాలపాలయ్యారు. ఫలితంగా టోర్నీకి దూరమయ్యారు. ఈ సందర్భంగా సాహాను జాగ్రత్త వహించమని.. వీలైతే మ్యాచ్​ల్లో ఆడొద్దని బీసీసీఐ సూచించినట్లు తెలుస్తోంది.

Wriddhiman Saha
వృద్ధిమాన్​ సాహా

బ్యాకప్​ పైనా...

ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ టీ20, వన్డే జట్టుల్లో అంతర్భాగం అయ్యాడు. ప్రపంచకప్‌ నుంచి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో సిరీస్​లోనూ యువ కీపర్​ పంత్​ స్థానంలో అదరగొట్టాడు. ఒకవేళ సాహా ఎంపికైతే పంత్​ లేదా రాహుల్​ బ్యాకప్ కీపర్లుగా ఉపయోగపడనున్నారు.

జనవరి 24 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్ని ఆడనుంది టీమిండియా. ఈ మేరకు ఇప్పటికే టీ20, వన్డే జట్లని భారత సెలక్టర్లు ప్రకటించారు. శిఖర్ ధావన్‌ స్థానంలో టీ20లకు సంజు శాంసన్‌ ఎంపికవగా.. వన్డేల్లో పృథ్వీ షా చోటు దక్కించుకున్నాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels ONLY - no Internet. Must on screen credit ESPN. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Allen Fieldhouse, Lawrence, Kansas, USA. 21st January, 2020.
1. 00:00 Final seconds of the game break out into a brawl
2. 00:38 Players and coaches head to the locker rooms
3. 00:58 Replays
4. 02:23 Referee reviews replays
SOURCE: ESPN
DURATION: 02:28
STORYLINE:
Third-ranked Kansas and Kansas State ended their bitter showdown Tuesday night (21 January) with a wild melee in the disabled seating behind the Wildcats' basket that included punches, shoving and at least one player threatening to swing a stool.
The Jayhawks were dribbling out the time on their 81-60 victory when Silvio De Sousa was stripped by DaJuan Gordon near mid-court. Gordon tried to go for a layup and De Sousa recovered to block his shot and send the freshman sprawling, then stood over Gordon and barked at him - triggering both benches to empty into what amounted to a rugby scrum.
At one point, De Sousa picked up a stool and held it over his head before Kansas assistant Jerrance Howard grabbed it from him from behind. The Jayhawks' Marcus Garrett and David McCormick were also in the thick of the scrum along with the Wildcats' James Love and David Sloan, who was the first player to come to Gordon's defense.
It took both coaching staffs, the officials and Allen Fieldhouse security to separate the teams.
Last Updated : Feb 18, 2020, 1:59 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.