ETV Bharat / sports

భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. స్పష్టం చేసిన ​గంగూలీ

ఈ ఏడాది జరగబోయే ఆసియాకప్​లో భారత్, పాకిస్థాన్ జట్లు పాల్గొంటాయని స్పష్టం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.

author img

By

Published : Feb 28, 2020, 9:50 PM IST

Updated : Mar 2, 2020, 9:52 PM IST

ఆసియాకప్​లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పక్కా: ​గంగూలీ
భారత్-పాకిస్థాన్ జట్లు

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. భారత క్రికెట్ అభిమానులకు నేడు అదిరిపోయే వార్త చెప్పాడు. దుబాయ్​ వేదికగా జరిగే వచ్చే ఆసియాకప్​లో టీమిండియా, పాకిస్థాన్​లు పాల్గొంటాని చెప్పాడు. వచ్చే నెల 3న దుబాయ్​లో జరగాల్సిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశానికి వెళ్తూ, ఈ విషయాన్ని వెల్లడించాడు దాదా.

Asia Cup in Dubai, both India and Pakistan will play: Ganguly
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ

పాకిస్థాన్ వేదికగా ఈ సెప్టెంబరులో ఆసియాకప్​ జరగాల్సి ఉంది. భద్రతా కారణాల వల్ల కోహ్లీసేన.. ఆ దేశానికి వెళ్లేందుకు నిరాకరించింది. అందువల్ల తటస్థ వేదికలో ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయిం తీసుకుంది.

2012లో ఇరుదేశాలు చివరగా ఓ మ్యాచ్​ ఆడాయి. ఆ తర్వాత నుంచి ఒక్క పరిమిత ఓవర్ల సిరీస్​ అయినా ఈ రెండు జట్ల మధ్య జరగలేదు.

IND VS PAK MATCH
భారత్-పాక్ మ్యాచ్​లో ఓ దృశ్యం

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. భారత క్రికెట్ అభిమానులకు నేడు అదిరిపోయే వార్త చెప్పాడు. దుబాయ్​ వేదికగా జరిగే వచ్చే ఆసియాకప్​లో టీమిండియా, పాకిస్థాన్​లు పాల్గొంటాని చెప్పాడు. వచ్చే నెల 3న దుబాయ్​లో జరగాల్సిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశానికి వెళ్తూ, ఈ విషయాన్ని వెల్లడించాడు దాదా.

Asia Cup in Dubai, both India and Pakistan will play: Ganguly
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ

పాకిస్థాన్ వేదికగా ఈ సెప్టెంబరులో ఆసియాకప్​ జరగాల్సి ఉంది. భద్రతా కారణాల వల్ల కోహ్లీసేన.. ఆ దేశానికి వెళ్లేందుకు నిరాకరించింది. అందువల్ల తటస్థ వేదికలో ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయిం తీసుకుంది.

2012లో ఇరుదేశాలు చివరగా ఓ మ్యాచ్​ ఆడాయి. ఆ తర్వాత నుంచి ఒక్క పరిమిత ఓవర్ల సిరీస్​ అయినా ఈ రెండు జట్ల మధ్య జరగలేదు.

IND VS PAK MATCH
భారత్-పాక్ మ్యాచ్​లో ఓ దృశ్యం
Last Updated : Mar 2, 2020, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.