ETV Bharat / sports

'ఆ మెగా టోర్నీలు ఆడాలంటే భయంగా ఉంది' - అలిసా హీలె

2022లో జరగనున్న మహిళా వన్డే ప్రపంచకప్​, టీ20 ప్రపంచకప్​, బర్మింగ్​ హోమ్​ కామన్​వెల్త్​ గేమ్స్​, మహిళా యాషెస్​ను ఎదుర్కోవడం భయంగా ఉందని తెలిపింది ఆసీస్​ మహిళా క్రికెటర్​ అలిసా హేలీ. ఒకే ఏడాదిలో ఈ నాలుగు మెగాటోర్నీలు జరగడమే కారణమని చెప్పింది. అయినా వీటన్నింటినీ సవాల్​గా స్వీకరిస్తానని వెల్లడించింది.

Alyssa Healy
అలిసా హీలె
author img

By

Published : Aug 22, 2020, 12:13 PM IST

కరోనా వల్ల 2022కు వాయిదా పడ్డ ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ ఆడటం భయంగా ఉందని తెలిపింది ఆస్ట్రేలియా వికెట్​ కీపర్​ అలిసా హేలీ. దీంతోపాటు అదే ఏడాదిలో జరగనున్న టీ20 ప్రపంచకప్, బర్మింగ్​హోమ్​ కామన్​వెల్త్​ గేమ్స్​, మహిళా యాషెస్​లో​ కూడా పాల్గొనడం కష్టంగా ఉంటుందని చెప్పింది. ఒకే ఏడాదిలో ఈ నాలుగు మెగాటోర్నీలు జరగడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చింది. అయితే వీటన్నింటినీ ఎదుర్కోవడం సవాల్​గా భావిస్తానని వెల్లడించింది.

Alyssa Healy
అలిసా హీలె

త్వరలోనే న్యూజిలాండ్​తో పరిమిత ఓవర్ల సిరీస్​​ జరగనుండటం సంతోషంగా ఉందని తెలిపింది అలిసా. ఇప్పటికే ఈ సిరీస్ కోసం 18 మందితో కూడిన బృందాన్ని బోర్డు సిద్ధం చేసినట్లు చెప్పింది.

Alyssa Healy
అలిసా హీలె

ఇది చూడండి రోహిత్​ శర్మకు బీసీసీఐ అభినందనలు

కరోనా వల్ల 2022కు వాయిదా పడ్డ ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ ఆడటం భయంగా ఉందని తెలిపింది ఆస్ట్రేలియా వికెట్​ కీపర్​ అలిసా హేలీ. దీంతోపాటు అదే ఏడాదిలో జరగనున్న టీ20 ప్రపంచకప్, బర్మింగ్​హోమ్​ కామన్​వెల్త్​ గేమ్స్​, మహిళా యాషెస్​లో​ కూడా పాల్గొనడం కష్టంగా ఉంటుందని చెప్పింది. ఒకే ఏడాదిలో ఈ నాలుగు మెగాటోర్నీలు జరగడమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చింది. అయితే వీటన్నింటినీ ఎదుర్కోవడం సవాల్​గా భావిస్తానని వెల్లడించింది.

Alyssa Healy
అలిసా హీలె

త్వరలోనే న్యూజిలాండ్​తో పరిమిత ఓవర్ల సిరీస్​​ జరగనుండటం సంతోషంగా ఉందని తెలిపింది అలిసా. ఇప్పటికే ఈ సిరీస్ కోసం 18 మందితో కూడిన బృందాన్ని బోర్డు సిద్ధం చేసినట్లు చెప్పింది.

Alyssa Healy
అలిసా హీలె

ఇది చూడండి రోహిత్​ శర్మకు బీసీసీఐ అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.