ETV Bharat / sports

మహిళల ఐపీఎల్ జట్ల వేలం పూర్తి.. బీసీసీఐకి కాసుల వర్షం.. ఏకంగా అన్ని వేల కోట్లు

author img

By

Published : Jan 25, 2023, 3:46 PM IST

మహిళల ఐపీఎల్ జట్ల వేలం పాట ప్రక్రియ పూర్తైంది. తొలి సీజన్​లో పాల్గొననున్న ఐదు జట్లను పలు బడా కంపెనీలు భారీ ధరకు కొనుగోలు చేశాయి.

Womens Premier League valuation is Rs 4669 Crores
మహిళల ఐపీఎల్​ జట్ల వేలం పాటు పూర్తి

మహిళల ఐపీఎల్ జట్ల వేలం పాట ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. ఓపెనింగ్​ సీజన్​లో పాల్గొననున్న ఐదు జట్లు రూ.4,669.99కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అహ్మదాబాద్​ జట్టును అదానీ స్పోర్ట్స్​ లైన్​ రూ.1289 కోట్లు, ముంబయిని ఇండియా విన్ స్పోర్ట్స్​ రూ.912.99కోట్లకు, బెంగళూరును రాయల్​ ఛాలెంజర్స్​ స్పోర్ట్స్​ రూ.901కోట్లు, దిల్లీని జేఎస్​ డబ్ల్యూ జీఎమ్​ఆర్​ క్రికెట్​ రూ.810కోట్లు, లఖ్​నవూను క్యాప్రి గ్లోబల్​ హోల్డింగ్స్ రూ. 757కోట్లకు సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది.

మహిళల ఐపీఎల్ జట్ల వేలం పాట ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. ఓపెనింగ్​ సీజన్​లో పాల్గొననున్న ఐదు జట్లు రూ.4,669.99కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అహ్మదాబాద్​ జట్టును అదానీ స్పోర్ట్స్​ లైన్​ రూ.1289 కోట్లు, ముంబయిని ఇండియా విన్ స్పోర్ట్స్​ రూ.912.99కోట్లకు, బెంగళూరును రాయల్​ ఛాలెంజర్స్​ స్పోర్ట్స్​ రూ.901కోట్లు, దిల్లీని జేఎస్​ డబ్ల్యూ జీఎమ్​ఆర్​ క్రికెట్​ రూ.810కోట్లు, లఖ్​నవూను క్యాప్రి గ్లోబల్​ హోల్డింగ్స్ రూ. 757కోట్లకు సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: ఆ ప్లేయర్స్​కు​ ధోనీ డిన్నర్ సర్​ప్రైజ్​.. పోలీసులు-ఫ్యాన్స్​ మధ్య ఉద్రిక్తత..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.