ETV Bharat / sitara

తెలుగులో వస్తున్న తొలి 'జాంబీ' సినిమా

author img

By

Published : Aug 8, 2020, 10:42 AM IST

'జాంబీరెడ్డి' పేరుతో తెలుగులో ఓ సినిమా తెరకెక్కుతుంది. దీనిని కరోనా నేపథ్య కథతో దీనిని తీయనున్నారు.

Zombie Reddy, the first Telugu zombie thriller
జాంబీ రెడ్డి సినిమా

'అ!', 'కల్కి' లాంటి వినూత్న చిత్రాలతో అలరించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తన కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. 'జాంబీ రెడ్డి' పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను టీజర్​ను విడుదల చేశారు. తెలుగులో తీస్తున్న తొలి జాంబీ చిత్రమిదేనని నిర్మాతలు ప్రకటించారు.

ఈ సినిమాలో కరోనా నేపథ్య కథాంశం ఉండనున్నట్లు తెలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. మార్క్ రాబిన్ సంగీతమందిస్తున్నారు. ఆపిల్ ట్రీ స్టూడియోస్​ పతాకంపై రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'అ!', 'కల్కి' లాంటి వినూత్న చిత్రాలతో అలరించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. తన కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. 'జాంబీ రెడ్డి' పేరుతో తీస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను టీజర్​ను విడుదల చేశారు. తెలుగులో తీస్తున్న తొలి జాంబీ చిత్రమిదేనని నిర్మాతలు ప్రకటించారు.

ఈ సినిమాలో కరోనా నేపథ్య కథాంశం ఉండనున్నట్లు తెలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీనిని రూపొందిస్తున్నారు. మార్క్ రాబిన్ సంగీతమందిస్తున్నారు. ఆపిల్ ట్రీ స్టూడియోస్​ పతాకంపై రాజశేఖర్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.