టాలీవుడ్లో తొలిసారి జాంబీ నేపథ్య కథతో తెరకెక్కించిన సినిమా 'జాంబిరెడ్డి'. కొన్నాళ్ల క్రితం తొలుత థియేటర్లలో, ఆ తర్వాత ఓటీటీలో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.
'జాంబిరెడ్డి' చిత్రంలో తేజ, ఆనంది, దక్ష హీరోహీరోయిన్లుగా నటించారు. జాంబి నేపథ్యానికి హాస్యం జోడించడం, సినీ వీక్షకులను నవ్వించింది.

- " class="align-text-top noRightClick twitterSection" data="">