ETV Bharat / sitara

'విక్రమ్' ఫస్ట్​లుక్.. మంచు లక్ష్మి 'ఆహా భోజనంబు' - మూవీ న్యూస్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'విక్రమ్', 'రిపబ్లిక్', 'డియర్ మేఘ', 'మీమీ' చిత్రాల సంగతులతో పాటు 'ఆహా భోజనంబు' షో గురించి ఉంది.

VIKRAM FIRST LOOK, MANCHU LAKSHMI AHA BHOJANAMBU
మూవీ న్యూస్
author img

By

Published : Jul 10, 2021, 6:53 PM IST

*'విక్రమ్' ఫస్ట్​లుక్ వచ్చేసింది. కమల్​హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్​ ముఖాలతో రూపొందించిన ఈ లుక్​.. అదరగొట్టింది. ముగ్గురు విలక్షణ నటులు ఉండటం వల్ల అంచనాలు పెరిగిపోతున్నాయి. 'మాస్టర్' ఫేమ్ లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి ఈ సినిమా వచ్చే అవకాశముంది.

.
.

*సినిమాలు, వెబ్​ సిరీస్​లతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆహా.. త్వరలో కుకింగ్​ షోతో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. 'ఆహా భోజనంబు' పేరుతో త్వరలో ఈ షోను ప్రసారం చేయనుంది. మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్​ నుంచి పలువురు సెలబ్రిటీలు వచ్చి వంట చేయనున్నారు!

.
.

*సాయితేజ్ 'రిపబ్లిక్' చిత్రం నుంచి తొలి లిరికల్ సాంగ్ వచ్చేసింది. 'గానా ఆఫ్ రిపబ్లిక్' టైటిల్​తో వచ్చిన ఈ గీతం.. శ్రోతల్ని అలరిస్తోంది. ఈ సినిమాలో సాయితేజ్.. ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. దేవాకట్టా దర్శకుడు. త్వరలో విడుదల తేదీపైనా స్పష్టత ఇవ్వనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*అదిత్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన 'డియర్ మేఘ' ఆగస్టు 12న విడుదల కానుందని సమాచారం. అలానే కృతిసనన్ 'మీమీ' సినిమా.. జులై 30న నెట్​ఫ్లిక్స్​లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 13న ట్రైలర్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

.
.
.
.

ఇవీ చదవండి:

*'విక్రమ్' ఫస్ట్​లుక్ వచ్చేసింది. కమల్​హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్​ ముఖాలతో రూపొందించిన ఈ లుక్​.. అదరగొట్టింది. ముగ్గురు విలక్షణ నటులు ఉండటం వల్ల అంచనాలు పెరిగిపోతున్నాయి. 'మాస్టర్' ఫేమ్ లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి ఈ సినిమా వచ్చే అవకాశముంది.

.
.

*సినిమాలు, వెబ్​ సిరీస్​లతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆహా.. త్వరలో కుకింగ్​ షోతో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. 'ఆహా భోజనంబు' పేరుతో త్వరలో ఈ షోను ప్రసారం చేయనుంది. మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్​ నుంచి పలువురు సెలబ్రిటీలు వచ్చి వంట చేయనున్నారు!

.
.

*సాయితేజ్ 'రిపబ్లిక్' చిత్రం నుంచి తొలి లిరికల్ సాంగ్ వచ్చేసింది. 'గానా ఆఫ్ రిపబ్లిక్' టైటిల్​తో వచ్చిన ఈ గీతం.. శ్రోతల్ని అలరిస్తోంది. ఈ సినిమాలో సాయితేజ్.. ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. దేవాకట్టా దర్శకుడు. త్వరలో విడుదల తేదీపైనా స్పష్టత ఇవ్వనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*అదిత్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన 'డియర్ మేఘ' ఆగస్టు 12న విడుదల కానుందని సమాచారం. అలానే కృతిసనన్ 'మీమీ' సినిమా.. జులై 30న నెట్​ఫ్లిక్స్​లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 13న ట్రైలర్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.