ETV Bharat / sitara

'విక్రమ్' ఫస్ట్​లుక్.. మంచు లక్ష్మి 'ఆహా భోజనంబు'

author img

By

Published : Jul 10, 2021, 6:53 PM IST

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'విక్రమ్', 'రిపబ్లిక్', 'డియర్ మేఘ', 'మీమీ' చిత్రాల సంగతులతో పాటు 'ఆహా భోజనంబు' షో గురించి ఉంది.

VIKRAM FIRST LOOK, MANCHU LAKSHMI AHA BHOJANAMBU
మూవీ న్యూస్

*'విక్రమ్' ఫస్ట్​లుక్ వచ్చేసింది. కమల్​హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్​ ముఖాలతో రూపొందించిన ఈ లుక్​.. అదరగొట్టింది. ముగ్గురు విలక్షణ నటులు ఉండటం వల్ల అంచనాలు పెరిగిపోతున్నాయి. 'మాస్టర్' ఫేమ్ లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి ఈ సినిమా వచ్చే అవకాశముంది.

.
.

*సినిమాలు, వెబ్​ సిరీస్​లతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆహా.. త్వరలో కుకింగ్​ షోతో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. 'ఆహా భోజనంబు' పేరుతో త్వరలో ఈ షోను ప్రసారం చేయనుంది. మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్​ నుంచి పలువురు సెలబ్రిటీలు వచ్చి వంట చేయనున్నారు!

.
.

*సాయితేజ్ 'రిపబ్లిక్' చిత్రం నుంచి తొలి లిరికల్ సాంగ్ వచ్చేసింది. 'గానా ఆఫ్ రిపబ్లిక్' టైటిల్​తో వచ్చిన ఈ గీతం.. శ్రోతల్ని అలరిస్తోంది. ఈ సినిమాలో సాయితేజ్.. ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. దేవాకట్టా దర్శకుడు. త్వరలో విడుదల తేదీపైనా స్పష్టత ఇవ్వనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*అదిత్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన 'డియర్ మేఘ' ఆగస్టు 12న విడుదల కానుందని సమాచారం. అలానే కృతిసనన్ 'మీమీ' సినిమా.. జులై 30న నెట్​ఫ్లిక్స్​లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 13న ట్రైలర్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

.
.
.
.

ఇవీ చదవండి:

*'విక్రమ్' ఫస్ట్​లుక్ వచ్చేసింది. కమల్​హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్​ ముఖాలతో రూపొందించిన ఈ లుక్​.. అదరగొట్టింది. ముగ్గురు విలక్షణ నటులు ఉండటం వల్ల అంచనాలు పెరిగిపోతున్నాయి. 'మాస్టర్' ఫేమ్ లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి ఈ సినిమా వచ్చే అవకాశముంది.

.
.

*సినిమాలు, వెబ్​ సిరీస్​లతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆహా.. త్వరలో కుకింగ్​ షోతో మెప్పించేందుకు సిద్ధమవుతోంది. 'ఆహా భోజనంబు' పేరుతో త్వరలో ఈ షోను ప్రసారం చేయనుంది. మంచు లక్ష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్​ నుంచి పలువురు సెలబ్రిటీలు వచ్చి వంట చేయనున్నారు!

.
.

*సాయితేజ్ 'రిపబ్లిక్' చిత్రం నుంచి తొలి లిరికల్ సాంగ్ వచ్చేసింది. 'గానా ఆఫ్ రిపబ్లిక్' టైటిల్​తో వచ్చిన ఈ గీతం.. శ్రోతల్ని అలరిస్తోంది. ఈ సినిమాలో సాయితేజ్.. ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. దేవాకట్టా దర్శకుడు. త్వరలో విడుదల తేదీపైనా స్పష్టత ఇవ్వనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*అదిత్, మేఘా ఆకాశ్ జంటగా నటించిన 'డియర్ మేఘ' ఆగస్టు 12న విడుదల కానుందని సమాచారం. అలానే కృతిసనన్ 'మీమీ' సినిమా.. జులై 30న నెట్​ఫ్లిక్స్​లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 13న ట్రైలర్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.