ETV Bharat / sitara

రష్మిక కంటే విజయశాంతికే ఎక్కువ పారితోషికమా?

author img

By

Published : Jan 17, 2020, 12:36 PM IST

Updated : Jan 17, 2020, 1:18 PM IST

సూపర్​స్టార్​ మహేశ్​బాబు కథానాయకుడిగా, అనిల్​ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఎన్నో ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమాలో మళ్లీ ముఖానికి రంగేసిన విజయశాంతి... భారీగా పారితోషకం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Lady SuperStar Vijayashanti actually get High Remunaration than Rashmika for Sarileru Neekevvaru?
రష్మిక కంటే విజయశాంతికే ఎక్కువ పారితోషకం?

లేడీ అమితాబ్‌ బచ్చన్‌ విజయశాంతి 13 ఏళ్ల విరామం తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కోసం మళ్లీ మేకప్‌ వేసుకుంది. ఆమె రీఎంట్రీతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మళ్లీ ఆమెను వెండితెరపై చూడొచ్చని అభిమానులు ఆనందపడ్డారు. అందుకు తగ్గట్టే ఈ నెల 11న వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఆమె పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమాలో నటించేందుకు విజయశాంతి తీసుకున్న పారితోషికంపై టాలీవుడ్‌లో పెద్ద టాక్‌ నడుస్తోంది. జీఎస్టీతో కలిపి ఆమె రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కథానాయిక రష్మిక అందుకున్న పారితోషకం కంటే ఇది ఎక్కువని అంటున్నారు. మరి ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే నిర్మాతలు స్పందించాల్సిందే.

ఇదీ చూడండి: హీరోయిన్​ రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు.. పారితోషికమే​ కారణమా!

రాజకీయాలతో పాటు నటనను కొనసాగించాలనే ఉద్దేశంలో విజయశాంతి ఉంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ సాధారణ పాత్రల్లో నటించనని, పవర్‌ఫుల్‌ రోల్స్‌ వస్తేనే చేస్తానని తెలిపింది.

Lady SuperStar Vijayashanti actually get High Remunaration than Rashmika for Sarileru Neekevvaru?
'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్​-విజయశాంతి

హిట్​ కాంబినేషన్​​...

కృష్ణ కథానాయకుడిగా, విజయశాంతి హీరోయిన్‌గా పలు చిత్రాలు తెరకెక్కాయి. అందులో 'కొడుకు దిద్దిన కాపురం' కూడా ఒకటి. ఈ సినిమాలో ప్రిన్స్​ మహేశ్‌బాబు నటించాడు. దాదాపు 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి 'సరిలేరు నీకెవ్వరు'లో నటించారు. మహేశ్‌ ఇందులో ఆర్మీ అధికారి అజయ్‌కృష్ణగా కనిపించాడు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు నిర్మించారు.

Lady SuperStar Vijayashanti actually get High Remunaration than Rashmika for Sarileru Neekevvaru?
కొడుకు దిద్దిన కాపురం, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో మహేశ్​-విజయశాంతి

ఇదీ చూడండి... 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీఎంట్రీకి కారణమిదే

లేడీ అమితాబ్‌ బచ్చన్‌ విజయశాంతి 13 ఏళ్ల విరామం తర్వాత 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం కోసం మళ్లీ మేకప్‌ వేసుకుంది. ఆమె రీఎంట్రీతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మళ్లీ ఆమెను వెండితెరపై చూడొచ్చని అభిమానులు ఆనందపడ్డారు. అందుకు తగ్గట్టే ఈ నెల 11న వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఆమె పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమాలో నటించేందుకు విజయశాంతి తీసుకున్న పారితోషికంపై టాలీవుడ్‌లో పెద్ద టాక్‌ నడుస్తోంది. జీఎస్టీతో కలిపి ఆమె రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కథానాయిక రష్మిక అందుకున్న పారితోషకం కంటే ఇది ఎక్కువని అంటున్నారు. మరి ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియాలంటే నిర్మాతలు స్పందించాల్సిందే.

ఇదీ చూడండి: హీరోయిన్​ రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు.. పారితోషికమే​ కారణమా!

రాజకీయాలతో పాటు నటనను కొనసాగించాలనే ఉద్దేశంలో విజయశాంతి ఉంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ సాధారణ పాత్రల్లో నటించనని, పవర్‌ఫుల్‌ రోల్స్‌ వస్తేనే చేస్తానని తెలిపింది.

Lady SuperStar Vijayashanti actually get High Remunaration than Rashmika for Sarileru Neekevvaru?
'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్​-విజయశాంతి

హిట్​ కాంబినేషన్​​...

కృష్ణ కథానాయకుడిగా, విజయశాంతి హీరోయిన్‌గా పలు చిత్రాలు తెరకెక్కాయి. అందులో 'కొడుకు దిద్దిన కాపురం' కూడా ఒకటి. ఈ సినిమాలో ప్రిన్స్​ మహేశ్‌బాబు నటించాడు. దాదాపు 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి 'సరిలేరు నీకెవ్వరు'లో నటించారు. మహేశ్‌ ఇందులో ఆర్మీ అధికారి అజయ్‌కృష్ణగా కనిపించాడు. అనిల్‌ రావిపూడి దర్శకుడు. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు నిర్మించారు.

Lady SuperStar Vijayashanti actually get High Remunaration than Rashmika for Sarileru Neekevvaru?
కొడుకు దిద్దిన కాపురం, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో మహేశ్​-విజయశాంతి

ఇదీ చూడండి... 13 ఏళ్ల తర్వాత విజయశాంతి రీఎంట్రీకి కారణమిదే

AP Video Delivery Log - 0400 GMT News
Friday, 17 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0323: US IA Truck Crash Piglets Part must credit Des Moines Register; Part No access Des Moines 4249737
Piglets rescued after Iowa truck crash
AP-APTN-0232: Brazil Smelly Water Part No Access Brazil, Part Must Credit TV Record 4249734
Alarm in Rio de Janeiro over smelly tap water
AP-APTN-0232: US IL Starbucks Crash Part must credit MoneyLine Matt;Part WFLD, must credit WFLD, Part WLS, must credit ABC7 Chicago; No access Chicago, No use US broadcast networks, No re-sale, re-use or archive 4249736
Truck crashes into Starbucks, causing injuries
AP-APTN-0221: Archive Kylie Moore Gilbert-Gilbert-Gilbert Must Credit The Modern Middle East 4249735
Archive of UK-Australian academic jailed in Iran
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jan 17, 2020, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.