ETV Bharat / sitara

'స్టార్​లతో సినిమా తీస్తే మంచి హిట్టవుతుంది​'

author img

By

Published : Jul 23, 2019, 8:49 PM IST

బాలీవుడ్​ నటులు అక్షయ్​ కుమార్​, విద్యాబాలన్​ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మిషన్​ మంగళ్​'. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు జగన్​ శక్తి. ఆగస్ట్​ 15న విడుదలవుతున్న సందర్భంగా ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నాడీ యువ దర్శకుడు.

మిషన్ మంగళ్

అగ్ర కథానాయకులు అక్షయ్ కుమార్, విద్యాబాలన్ 'మిషన్ మంగళ్'లో భాగస్వామ్యం కావడం ఓ రకంగా లాభమేనని వెల్లడించాడు దర్శకుడు జగన్ శక్తి. ప్రేక్షకులు అభిమానించే వారితో సినిమా తీస్తే ఎక్కువ ఆదరణ లభిస్తుందని చెప్పుకొచ్చాడు.

" నేను ఈ సినిమా కథను ఎంచుకున్నప్పుడు పెద్ద నటీనటులతో తెరకెక్కించాలని అనుకోలేదు. కానీ కథను మామూలుగా చెప్పగానే అందరూ నటించేందుకు ఒప్పుకున్నారు. ఇంతమంది స్టార్​లు ఉండటం సినిమాకు కలిసివచ్చే అంశం. ఎందుకంటే ప్రముఖ వ్యక్తులతో తీసిన చిత్రం ఎక్కువ మందికి చేరుతుంది. అయితే కథలో దమ్ముంటే చిన్న నటులతో తీసినా మంచి ఆదరణ లభిస్తుంది".
-- జగన్​ శక్తి, బాలీవుడ్​ దర్శకుడు

ఇస్రో మార్స్ ఆర్బిటర్​ను విజయవంతంగా ప్రయోగించిన కథాంశంతో రానుందీ మిషన్ మంగళ్. ప్రముఖ శాస్త్రవేత్త సతీష్ ధావన్ పాత్రను అక్షయ్ పోషించాడు. విద్యాబాలన్, తాప్సీ, కీర్తి కుల్హరీ, సోనాక్షి సిన్హా, నిత్యామీనన్ మహిళా శాస్త్రవేత్తలుగా కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమా ఫస్ట్​లుక్​లో అక్షయ్ కుమార్ ఫోటో హీరోయిన్​ల కన్నా పెద్దదిగా ఉండటం విమర్శలకు దారితీసింది. దానిపైనా సమాధానమిచ్చాడు దర్శకుడు. దాదాపు 8 మంది మహిళా స్టార్​లు ఈ పోస్టర్​లో కనిపిస్తారని... వారిలో అక్షయ్​ను కాస్త భిన్నంగా చూపించేందుకు హైలైట్​ చేసినట్లు చెప్పాడు. కాని సినిమాలో అందరి పాత్రలు చాలా బలమైనవని అంటున్నాడు దర్శకుడు.

మిషన్ మంగళ్ కథను 'ప్యాడ్​మ్యాన్​', 'హాలీడే' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్​గా పనిచేస్తున్నప్పుడు అక్షయ్ కు వివరించినట్లు చెప్పాడు జగన్​. 'పా'తెరకెక్కిస్తున్నప్పుడు విద్యా బాలన్​కు, 'అకిరా' చిత్రీకరణ సమయంలో సోనాక్షితో ఈ సినిమా కోసం చర్చించినట్లు వెల్లడించాడు. కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కథను అంగీకరిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. ఈ చిత్రం ఆగస్ట్​ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది సంగతి: 'భారతీయుల విజయాలు ప్రపంచానికి తెలియాలి'

అగ్ర కథానాయకులు అక్షయ్ కుమార్, విద్యాబాలన్ 'మిషన్ మంగళ్'లో భాగస్వామ్యం కావడం ఓ రకంగా లాభమేనని వెల్లడించాడు దర్శకుడు జగన్ శక్తి. ప్రేక్షకులు అభిమానించే వారితో సినిమా తీస్తే ఎక్కువ ఆదరణ లభిస్తుందని చెప్పుకొచ్చాడు.

" నేను ఈ సినిమా కథను ఎంచుకున్నప్పుడు పెద్ద నటీనటులతో తెరకెక్కించాలని అనుకోలేదు. కానీ కథను మామూలుగా చెప్పగానే అందరూ నటించేందుకు ఒప్పుకున్నారు. ఇంతమంది స్టార్​లు ఉండటం సినిమాకు కలిసివచ్చే అంశం. ఎందుకంటే ప్రముఖ వ్యక్తులతో తీసిన చిత్రం ఎక్కువ మందికి చేరుతుంది. అయితే కథలో దమ్ముంటే చిన్న నటులతో తీసినా మంచి ఆదరణ లభిస్తుంది".
-- జగన్​ శక్తి, బాలీవుడ్​ దర్శకుడు

ఇస్రో మార్స్ ఆర్బిటర్​ను విజయవంతంగా ప్రయోగించిన కథాంశంతో రానుందీ మిషన్ మంగళ్. ప్రముఖ శాస్త్రవేత్త సతీష్ ధావన్ పాత్రను అక్షయ్ పోషించాడు. విద్యాబాలన్, తాప్సీ, కీర్తి కుల్హరీ, సోనాక్షి సిన్హా, నిత్యామీనన్ మహిళా శాస్త్రవేత్తలుగా కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమా ఫస్ట్​లుక్​లో అక్షయ్ కుమార్ ఫోటో హీరోయిన్​ల కన్నా పెద్దదిగా ఉండటం విమర్శలకు దారితీసింది. దానిపైనా సమాధానమిచ్చాడు దర్శకుడు. దాదాపు 8 మంది మహిళా స్టార్​లు ఈ పోస్టర్​లో కనిపిస్తారని... వారిలో అక్షయ్​ను కాస్త భిన్నంగా చూపించేందుకు హైలైట్​ చేసినట్లు చెప్పాడు. కాని సినిమాలో అందరి పాత్రలు చాలా బలమైనవని అంటున్నాడు దర్శకుడు.

మిషన్ మంగళ్ కథను 'ప్యాడ్​మ్యాన్​', 'హాలీడే' సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్​గా పనిచేస్తున్నప్పుడు అక్షయ్ కు వివరించినట్లు చెప్పాడు జగన్​. 'పా'తెరకెక్కిస్తున్నప్పుడు విద్యా బాలన్​కు, 'అకిరా' చిత్రీకరణ సమయంలో సోనాక్షితో ఈ సినిమా కోసం చర్చించినట్లు వెల్లడించాడు. కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ కథను అంగీకరిస్తారని ధీమా వ్యక్తం చేశాడు. ఈ చిత్రం ఆగస్ట్​ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది సంగతి: 'భారతీయుల విజయాలు ప్రపంచానికి తెలియాలి'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 22 July 2019
1. UK Conservative Party leadership contender Boris Johnson walking along street, protester holds up sign as Johnson walks past, crowd of journalists shout questions as Johnson enters building
2. Tracking shot of UK Conservative Party leadership contender Jeremy Hunt walking as journalists follow him asking questions
3. Hunt walking down steps
STORYLINE:
Britain's governing Conservative Party is set to reveal the identity of the country's next prime minister, with Brexit champion Boris Johnson the strong favourite to get the job.
Party officials will announce Tuesday whether Johnson or rival Jeremy Hunt has won a ballot of about 160,000 Conservative members.
The winner replaces Theresa May, who announced her resignation last month, and will officially become prime minister on Wednesday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.