ETV Bharat / sitara

రిషీ​ చివరి చూపు కోసం కుమార్తె 1400 కి.మీ ప్రయాణం

author img

By

Published : Apr 30, 2020, 2:48 PM IST

Updated : Apr 30, 2020, 3:21 PM IST

తండ్రి రిషీకపూర్​ మృతదేహాన్ని కడసారి చూసేందుకు దిల్లీ నుంచి ముంబయి వెళ్లనున్నారు ఆయన కుమార్తె రిథిమా. లాక్​డౌన్​ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రత్యేక అనుమతితో స్వస్థలానికి చేరుకోనున్నారు.

Etv - Bharat
తండ్రిని కడసారి చూసేందుకు ప్రత్యేక అనుమతిపై

బాలీవుడ్​ దిగ్గజ నటుడు రిషీకపూర్​ క్యాన్సర్​తో పోరాడుతూ నేడు(గురువారం) తుదిశ్వాస విడిచారు. ముంబయిలో ఉన్న రిషీ పార్థివ దేహాన్ని చివరిసారి చూసేందుకు దిల్లీలో ఉన్న ఆయన కుమార్తె రిథిమా దాదాపు 1400 కి.మీ మేర ప్రయాణం చేసి, ముంబయి చేరుకోనున్నారు.

కరోనా నేపథ్యంలో లాక్​డౌన్​ అమల్లో ఉన్న కారణంగా ఆమె, ముంబయి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతినిచ్చింది దిల్లీ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డిప్యూటి కమీషనర్​ ఆర్​పీ మీనా తెలిపారు. రిథిమాతో పాటు మరో ఐదుగురు వెళ్లేందుకు అవకాశమిచ్చామన్నారు.

బాలీవుడ్​ దిగ్గజ నటుడు రిషీకపూర్​ క్యాన్సర్​తో పోరాడుతూ నేడు(గురువారం) తుదిశ్వాస విడిచారు. ముంబయిలో ఉన్న రిషీ పార్థివ దేహాన్ని చివరిసారి చూసేందుకు దిల్లీలో ఉన్న ఆయన కుమార్తె రిథిమా దాదాపు 1400 కి.మీ మేర ప్రయాణం చేసి, ముంబయి చేరుకోనున్నారు.

కరోనా నేపథ్యంలో లాక్​డౌన్​ అమల్లో ఉన్న కారణంగా ఆమె, ముంబయి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతినిచ్చింది దిల్లీ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర డిప్యూటి కమీషనర్​ ఆర్​పీ మీనా తెలిపారు. రిథిమాతో పాటు మరో ఐదుగురు వెళ్లేందుకు అవకాశమిచ్చామన్నారు.

Last Updated : Apr 30, 2020, 3:21 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.