ETV Bharat / sitara

రైతులపై కంగన వివాదాస్పద ట్వీట్.. కోర్టులో కేసు

author img

By

Published : Sep 26, 2020, 8:30 PM IST

Updated : Sep 26, 2020, 10:42 PM IST

రైతులను ఉగ్రవాదులతో పోల్చిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్​పై, కర్ణాటకు చెందిన న్యాయవాది తుమకూరు కోర్టులో కేసు వేశారు. ​

Kangana
కంగనా

అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్​ చేసిన బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​పై తుమకూరు కోర్టులో కేసు దాఖలైంది. కర్ణాటకు చెందిన న్యాయవాది రమేశ్ నాయక్ ఈ కేసు పెట్టారు. రైతులను నటి అవమానించిందని, ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును దేశవ్యాప్తంగా అనేకమంది రైతులు వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్, హరియాణాలోని అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారీ తీశాయి. ఈ క్రమంలోనే కంగన.. రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్ చేయడం కలకలం రేపింది.

Complaint filed against Kangana Ranaut in Tumakuru
కంగనాపై ఫిర్యాదు
Complaint filed against Kangana Ranaut in Tumakuru
కంగనాపై ఫిర్యాదు

ఇదీ చూడండి విచారణలో ఐదుగంటల పాటు దీపికా పదుకొణె

అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్​ చేసిన బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​పై తుమకూరు కోర్టులో కేసు దాఖలైంది. కర్ణాటకు చెందిన న్యాయవాది రమేశ్ నాయక్ ఈ కేసు పెట్టారు. రైతులను నటి అవమానించిందని, ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పిటిషన్​లో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును దేశవ్యాప్తంగా అనేకమంది రైతులు వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్, హరియాణాలోని అన్నదాతలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారీ తీశాయి. ఈ క్రమంలోనే కంగన.. రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్ చేయడం కలకలం రేపింది.

Complaint filed against Kangana Ranaut in Tumakuru
కంగనాపై ఫిర్యాదు
Complaint filed against Kangana Ranaut in Tumakuru
కంగనాపై ఫిర్యాదు

ఇదీ చూడండి విచారణలో ఐదుగంటల పాటు దీపికా పదుకొణె

Last Updated : Sep 26, 2020, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.