సోమవారం ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సతీమణీతో కలిసి రక్తదానం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను పోస్ట్ చేశారు. రక్తదానం చేసేవారిని అభినందించారు.
"రక్త దానం చేసి ప్రాణాలు కాపాడుతున్న సోదర, సోదరీమణులను అభినందిస్తున్నాను. చిన్న పనితో ప్రాణాలను కాపాడటం, ఏ సంబంధం లేనివారికి రక్తాన్ని ఇచ్చి రక్త సంబంధం ఏర్పరచుకోవడం గొప్ప అదృష్టం" అని ట్వీట్ చేశారు చిరు.
-
On this #WorldBloodDonorsDay congratulating all Blood Donors & particularly my #BloodBrothers & Sisters who help save lives. It's a great fortune that we can save precious lives thru such simple actions & form a bond for life wid fellow humans,through blood #DonateBloodSaveLives pic.twitter.com/ufTgxlDPEG
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">On this #WorldBloodDonorsDay congratulating all Blood Donors & particularly my #BloodBrothers & Sisters who help save lives. It's a great fortune that we can save precious lives thru such simple actions & form a bond for life wid fellow humans,through blood #DonateBloodSaveLives pic.twitter.com/ufTgxlDPEG
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2021On this #WorldBloodDonorsDay congratulating all Blood Donors & particularly my #BloodBrothers & Sisters who help save lives. It's a great fortune that we can save precious lives thru such simple actions & form a bond for life wid fellow humans,through blood #DonateBloodSaveLives pic.twitter.com/ufTgxlDPEG
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2021
ఇప్పటికే చిరంజీవి.. కరోనా పరిస్థితుల్లో తనవంతుగా ఎంతో సాయం చేశారు. ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. అంబులెన్స్ సేవలను కూడా ప్రారంభించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన.. కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆక్సిజన్ బ్యాంక్ సక్సెస్.. ఇక చిరు అంబులెన్స్ సర్వీస్!