ETV Bharat / sitara

'నాన్న త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాం'

ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం కరోనా బారిన పడ్డారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తనయుడు చరణ్ తెలిపారు.

author img

By

Published : Aug 25, 2020, 5:23 PM IST

Updated : Aug 25, 2020, 5:28 PM IST

'నాన్న త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాం'
'నాన్న త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నాం'

ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తనయుడు చరణ్​ రోజూ అప్​డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈరోజు బాలు గురించి చెబుతూ చికిత్సకు స్పందిస్తున్నారంటూ వెల్లడించారు.

"నాన్న చికిత్సకు స్పందిస్తున్నారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. రోజులో అధిక శాతం మత్తులోనే ఉంటున్నారు. వైద్యులు చేస్తున్న చికిత్సకు స్పందిస్తున్నారు."

-ఎస్పీ చరణ్, బాలు తనయుడు

కరోనా బారిన పడ్డ బాలు కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. తమ ఇష్ట దైవానికి ప్రార్థిస్తూ ఆయన త్వరలోనే పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఇంటికి వస్తారని ఆశిస్తున్నారు.

ప్రముఖ గాయకుడు బాల సుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తనయుడు చరణ్​ రోజూ అప్​డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఈరోజు బాలు గురించి చెబుతూ చికిత్సకు స్పందిస్తున్నారంటూ వెల్లడించారు.

"నాన్న చికిత్సకు స్పందిస్తున్నారు. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. రోజులో అధిక శాతం మత్తులోనే ఉంటున్నారు. వైద్యులు చేస్తున్న చికిత్సకు స్పందిస్తున్నారు."

-ఎస్పీ చరణ్, బాలు తనయుడు

కరోనా బారిన పడ్డ బాలు కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. తమ ఇష్ట దైవానికి ప్రార్థిస్తూ ఆయన త్వరలోనే పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఇంటికి వస్తారని ఆశిస్తున్నారు.

Last Updated : Aug 25, 2020, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.