ETV Bharat / sitara

సుశాంత్​ సూసైడ్​: మరో నలుగురిపై కేసు

author img

By

Published : Jun 23, 2020, 4:10 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. మరో నలుగురు సినీ ప్రముఖులపై న్యాయవాది సుధీర్​ ఓజా కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు సల్మాన్​ఖాన్​, సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహర్​ సహా మొత్తం ఎనిమిది మందిపై కేసు పెట్టారు.

Case Filed against four Bollywood persons in muzaffarpur Court
సుశాంత్​ సూసైడ్​: మరో నలుగురు సీనీ ప్రముఖులపై కేసు నమోదు

సుశాంత్​ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. మరో నలుగురు సినీ ప్రముఖులపై కేసు నమోదు చేశారు న్యాయవాది సుధీర్​ కుమార్ ఓజా. మహేశ్​ భట్​, ముఖేశ్​ భట్​, రియా చక్రవర్తి, కృతీ సనన్​లపై ముజఫర్​పుర్​ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవలే సల్మాన్​ ఖాన్​, సంజయ్​ లీలా భన్సాలీ, కరణ్​ జోహర్​లతో పాటు మొత్తం ఎనిమిది మందిపై కేసు పెట్టారు ఓజా.

కొందరు ప్రముఖులు సుశాంత్​కు సినిమా ఆఫర్లు రాకుండా చేశారని.. ఎన్నో చిత్రాల నుంచి ఆతడిని తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు సుధీర్​​. అందువల్లే సుశాంత్​ ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.

ఇదీ చూడండి:సుశాంత్ సూసైడ్: సల్మాన్, కరణ్, భన్సాలీపై కేసు నమోదు

సుశాంత్​ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. మరో నలుగురు సినీ ప్రముఖులపై కేసు నమోదు చేశారు న్యాయవాది సుధీర్​ కుమార్ ఓజా. మహేశ్​ భట్​, ముఖేశ్​ భట్​, రియా చక్రవర్తి, కృతీ సనన్​లపై ముజఫర్​పుర్​ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవలే సల్మాన్​ ఖాన్​, సంజయ్​ లీలా భన్సాలీ, కరణ్​ జోహర్​లతో పాటు మొత్తం ఎనిమిది మందిపై కేసు పెట్టారు ఓజా.

కొందరు ప్రముఖులు సుశాంత్​కు సినిమా ఆఫర్లు రాకుండా చేశారని.. ఎన్నో చిత్రాల నుంచి ఆతడిని తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు సుధీర్​​. అందువల్లే సుశాంత్​ ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.

ఇదీ చూడండి:సుశాంత్ సూసైడ్: సల్మాన్, కరణ్, భన్సాలీపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.