ETV Bharat / sitara

ఆందోళన వద్దు.. నేను కోలుకుంటున్నా: అల్లు అర్జున్

author img

By

Published : May 3, 2021, 4:48 PM IST

తనకు ప్రస్తుతం స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నాయని, కోలుకుంటున్నానని హీరో అల్లు అర్జున్​ ట్వీట్ చేశారు. అభిమానులు ఆందోళన చెందొద్దని అన్నారు.

Allu arjun says he recovers from corona
అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పారు. ఇప్పుడు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నానని ట్వీట్ చేశారు. అభిమానులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఇంకా క్వారంటైన్​లోనే ఉన్నానని స్పష్టం చేశారు. తాను కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

  • Hello everyone ! I am doing well with very mild symptoms . Recovering well and nothing to worry . I am still in quarantine. Thank you so much for all the love you have been showing and the prayers you have been sending my way. Gratitude 🙏🏼 pic.twitter.com/cRNXbBKuQU

    — Allu Arjun (@alluarjun) May 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం బన్నీ 'పుష్ప' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో లారీ డ్రైవర్​గా కనిపించనున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. ఎర్ర చందనం అక్రమా రవాణా నేపథ్య కథతో తీస్తున్నారు. రష్మిక హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ ఏడాది ఆగస్టు 13న థియేటర్లలోకి రానుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పారు. ఇప్పుడు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నానని ట్వీట్ చేశారు. అభిమానులు ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఇంకా క్వారంటైన్​లోనే ఉన్నానని స్పష్టం చేశారు. తాను కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

  • Hello everyone ! I am doing well with very mild symptoms . Recovering well and nothing to worry . I am still in quarantine. Thank you so much for all the love you have been showing and the prayers you have been sending my way. Gratitude 🙏🏼 pic.twitter.com/cRNXbBKuQU

    — Allu Arjun (@alluarjun) May 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం బన్నీ 'పుష్ప' సినిమాలో నటిస్తున్నారు. ఇందులో లారీ డ్రైవర్​గా కనిపించనున్నారు. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. ఎర్ర చందనం అక్రమా రవాణా నేపథ్య కథతో తీస్తున్నారు. రష్మిక హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ ఏడాది ఆగస్టు 13న థియేటర్లలోకి రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.