భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో తేలు కాటుకు గురై శ్రీరామ్ రాణా ప్రతాప్(28) అనే యువకుడు మృతి చెందాడు. ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారంలో సెంట్రింగ్ కర్రల్ని తీసుకొచ్చేందుకు వెళ్లాడు. కర్రలు తీస్తుండగా... తేలు కరిచింది. వెంటనే స్థానికులు జానంపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం భద్రచాలం ఆ తర్వాత ఖమ్మం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాణా ప్రతాప్ తుదిశ్వాస విడిచాడు. చేతికందిన కొడుకు మృతితో తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉంది.
తేలు కాటుతో యువకుడు మృతి - తేలు కాటుకు గురైన యువకుడు
తేలు కాటుకు గురై యువుడు మృతి చెందిన ఘటన... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారంలో చోటుచేసుకుంది. సెట్రింగ్ కర్రల్ని తీస్తుండగా... తేలు కరిచింది. ఖమ్మంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
![తేలు కాటుతో యువకుడు మృతి young man died with Scorpio bite in anantharam badradri kothagudem district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7760024-thumbnail-3x2-death.jpg?imwidth=3840)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో తేలు కాటుకు గురై శ్రీరామ్ రాణా ప్రతాప్(28) అనే యువకుడు మృతి చెందాడు. ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారంలో సెంట్రింగ్ కర్రల్ని తీసుకొచ్చేందుకు వెళ్లాడు. కర్రలు తీస్తుండగా... తేలు కరిచింది. వెంటనే స్థానికులు జానంపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం భద్రచాలం ఆ తర్వాత ఖమ్మం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాణా ప్రతాప్ తుదిశ్వాస విడిచాడు. చేతికందిన కొడుకు మృతితో తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉంది.