ETV Bharat / jagte-raho

తేలు కాటుతో యువకుడు మృతి - తేలు కాటుకు గురైన యువకుడు

తేలు కాటుకు గురై యువుడు మృతి చెందిన ఘటన... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారంలో చోటుచేసుకుంది. సెట్రింగ్​ కర్రల్ని తీస్తుండగా... తేలు కరిచింది. ఖమ్మంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

young man died with Scorpio bite in anantharam badradri kothagudem district
తేలు కాటుతో యువకుడు మృతి
author img

By

Published : Jun 25, 2020, 9:27 AM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో తేలు కాటుకు గురై శ్రీరామ్ రాణా ప్రతాప్(28) అనే యువకుడు మృతి చెందాడు. ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారంలో సెంట్రింగ్​ కర్రల్ని తీసుకొచ్చేందుకు వెళ్లాడు. కర్రలు తీస్తుండగా... తేలు కరిచింది. వెంటనే స్థానికులు జానంపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం భద్రచాలం ఆ తర్వాత ఖమ్మం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాణా ప్రతాప్​ తుదిశ్వాస విడిచాడు. చేతికందిన కొడుకు మృతితో తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో తేలు కాటుకు గురై శ్రీరామ్ రాణా ప్రతాప్(28) అనే యువకుడు మృతి చెందాడు. ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి మల్లారంలో సెంట్రింగ్​ కర్రల్ని తీసుకొచ్చేందుకు వెళ్లాడు. కర్రలు తీస్తుండగా... తేలు కరిచింది. వెంటనే స్థానికులు జానంపేట ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం భద్రచాలం ఆ తర్వాత ఖమ్మం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాణా ప్రతాప్​ తుదిశ్వాస విడిచాడు. చేతికందిన కొడుకు మృతితో తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతంగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.