ETV Bharat / jagte-raho

ఉరేసుకొని యువతి ఆత్మహత్య.. విచారిస్తున్న పోలీసులు

author img

By

Published : Jan 11, 2021, 10:49 AM IST

Updated : Jan 11, 2021, 11:03 AM IST

ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా లక్డారంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

young lady committed suicide at kakdaram in sanagareddy district
ఉరేసుకొని యువతి ఆత్మహత్య.. విచారిస్తున్న పోలీసులు..

సంగారెడ్డి జిల్లా పఠాన్​చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన విజయలక్ష్మి తన భర్తతో గొడవపడి.. వేరుగా ఉంటుంది. వీరికి కూతురు శ్రావణి ఉంది. ఈమె తల్లి వద్దే ఉంటుంది. ఆదివారం ఇంట్లో తల్లి లేని సమయంలో శ్రావణి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

శ్రావణికి పక్కింటి యువకుడితో గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని.. ఈ విషయంలోనే తల్లి మందలించటంతో బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పక్కింటి యువకుడు కొన్ని రోజులుగా తన కూతురు వెంట పడుతున్నాడని తల్లి విజయలక్ష్మి చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంగారెడ్డి జిల్లా పఠాన్​చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన విజయలక్ష్మి తన భర్తతో గొడవపడి.. వేరుగా ఉంటుంది. వీరికి కూతురు శ్రావణి ఉంది. ఈమె తల్లి వద్దే ఉంటుంది. ఆదివారం ఇంట్లో తల్లి లేని సమయంలో శ్రావణి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

శ్రావణికి పక్కింటి యువకుడితో గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని.. ఈ విషయంలోనే తల్లి మందలించటంతో బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పక్కింటి యువకుడు కొన్ని రోజులుగా తన కూతురు వెంట పడుతున్నాడని తల్లి విజయలక్ష్మి చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చదవండి: కల్తీకల్లు తాగిన ఘటనలో మరొకరు మృతి

Last Updated : Jan 11, 2021, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.