ETV Bharat / jagte-raho

వైఎస్​ఆర్​ జయంతి వేడుకల్లో వివాదం.. వైకాపా వర్గీయుల పరస్పర దాడి

ఏపీలోని కృష్ణా జిల్లా ముస్తాబాద్​లో నిర్వహించిన వైఎస్​ఆర్​ జయంతి వేడుకల్లో వివాదం తలెత్తింది. వైకాపాలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పరస్పరం ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

author img

By

Published : Jul 9, 2020, 6:53 AM IST

ycp-leaders-quarrel-each-other-in-mustabad-in-krishna-dist
వైఎస్​ఆర్​ జయంతి వేడుకల్లో వివాదం.. వైకాపా వర్గీయుల పరస్పర దాడి

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్​ గ్రామంలో నిర్వహించిన వైఎస్​ఆర్ జయంతి వేడుకల్లో వివాదం నెలకొంది. వైకాపాకు చెందిన రెండు వర్గాల్లో వివాదం తలెత్తి, పరస్పరం దాడి చేసుకున్నారు.

ఇటీవల తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చిన వర్గం.. ఎప్పటి నుంచో వైకాపాలో ఉన్న మరో వర్గం.. రెండుగా విడిపోయి వైఎస్​ఆర్ జయంతి వేడుకలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితి చక్కదిగ్గారు. గ్రామంలో పోలిస్ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

వైఎస్​ఆర్​ జయంతి వేడుకల్లో వివాదం.. వైకాపా వర్గీయుల పరస్పర దాడి

ఇదీ చదవండి:కరోనా బారిన పడకుండా పోలీస్​ శాఖ ప్రత్యేక చర్యలు

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్​ గ్రామంలో నిర్వహించిన వైఎస్​ఆర్ జయంతి వేడుకల్లో వివాదం నెలకొంది. వైకాపాకు చెందిన రెండు వర్గాల్లో వివాదం తలెత్తి, పరస్పరం దాడి చేసుకున్నారు.

ఇటీవల తెదేపా నుంచి వైకాపాలోకి వచ్చిన వర్గం.. ఎప్పటి నుంచో వైకాపాలో ఉన్న మరో వర్గం.. రెండుగా విడిపోయి వైఎస్​ఆర్ జయంతి వేడుకలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితి చక్కదిగ్గారు. గ్రామంలో పోలిస్ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు.

వైఎస్​ఆర్​ జయంతి వేడుకల్లో వివాదం.. వైకాపా వర్గీయుల పరస్పర దాడి

ఇదీ చదవండి:కరోనా బారిన పడకుండా పోలీస్​ శాఖ ప్రత్యేక చర్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.