ETV Bharat / jagte-raho

పైప్​లైన్ పనుల్లో విద్యుదాఘాతంతో కూలీ మృతి

author img

By

Published : Sep 12, 2020, 10:49 PM IST

సంగారెడ్డి జిల్లా రుద్రారంలో మురుగు కాల్వ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పైప్​లైన్ పనుల్లో విద్యుదాఘాతంతో కూలీ మృతి
పైప్​లైన్ పనుల్లో విద్యుదాఘాతంతో కూలీ మృతి

మహబూబాబాద్ జిల్లా గూడురు మండలానికి చెందిన చెందిన లింగం గత కొన్ని ఏళ్ల నుంచి ముసాపేటలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. భార్య శారదతో కలిసి కొన్ని రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ శివారు మురుగు నీటి కాల్వ పైపు లైన్ పనుల్లో విజయ్ అనే మేస్త్రీ వద్ద పని చేస్తున్నారు.

అప్పటికే...

పనులు నిర్వహించే చోట పక్కనే గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లిన లింగం పైపును ఆనుకుని ఉండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగింది. బాధితుడ్ని 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్​ వ్యూహరచన

మహబూబాబాద్ జిల్లా గూడురు మండలానికి చెందిన చెందిన లింగం గత కొన్ని ఏళ్ల నుంచి ముసాపేటలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. భార్య శారదతో కలిసి కొన్ని రోజులుగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ శివారు మురుగు నీటి కాల్వ పైపు లైన్ పనుల్లో విజయ్ అనే మేస్త్రీ వద్ద పని చేస్తున్నారు.

అప్పటికే...

పనులు నిర్వహించే చోట పక్కనే గ్రామ పంచాయతీ వద్దకు వెళ్లిన లింగం పైపును ఆనుకుని ఉండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతం జరిగింది. బాధితుడ్ని 108 వాహనంలో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్​ వ్యూహరచన

For All Latest Updates

TAGGED:

Current shok
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.