ETV Bharat / jagte-raho

బురదగుంటలో నగ్నంగా మృత దేహం.. హత్యగా అనుమానం

author img

By

Published : Oct 12, 2020, 4:22 PM IST

మహబూబ్ నగర్ జిల్లా భూత్‌పూర్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హత్య జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.

unknown dead body in mud water in mahabubnagar district national highway
బురదగుంటలో నగ్నంగా మృత దేహం.. హత్యగా అనుమానం

మహబూబ్ నగర్ జిల్లా భూత్‌పూర్ మండలం శేరిపల్లి గ్రామ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. రహదారి పక్కన బురద గుంటలో నగ్నంగా పడి ఉండటంతో వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న భూత్పుర్ సీఐ కిషన్, ఎస్ఐ భాస్కర్ రెడ్డి మృతుని వివరాలు సేకరించే పనిలోపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇది ఆత్మహత్య కాదు.. హత్య జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా భూత్‌పూర్ మండలం శేరిపల్లి గ్రామ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. రహదారి పక్కన బురద గుంటలో నగ్నంగా పడి ఉండటంతో వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న భూత్పుర్ సీఐ కిషన్, ఎస్ఐ భాస్కర్ రెడ్డి మృతుని వివరాలు సేకరించే పనిలోపడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇది ఆత్మహత్య కాదు.. హత్య జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: దోమలపై దండయాత్రకు.. జీహెచ్​ఎంసీ కొత్త ఎత్తుగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.