ETV Bharat / jagte-raho

అమ్మాయిని కలిసేందుకు వచ్చి అనంతలోకాలకు

అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్​లోని అంబేడ్కర్ కాలనీలో జరిగింది. అమ్మాయిని కలిసేందుకు వచ్చిన యువకుడు మృత్యవాత పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Sep 10, 2020, 12:48 PM IST

The young man suspicious death in nizamabad district
అమ్మాయిని కలిసేందుకు వచ్చి అనంతలోకాలకు

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని అంబేడ్కర్ కాలనీ వద్ద బైపాస్ రోడ్డుపై ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. నందిపేట్​ మండలం కంఠం గ్రామానికి చెందిన సందీప్​ అమ్మాయిని కలిసేందుకు బోధన్​కు వచ్చారు.

రాత్రి 2 గంటల ప్రాంతంలో అతని బాబాయ్​తో ఫోన్​లో మాట్లాడారు. వారు కంఠం నుంచి వచ్చేసరికి రహదారిపై శవమై కనిపించాడని మృతుని బాబాయ్​ తెలిపారు. చంపేసి రోడ్డుపై పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్​లోని అంబేడ్కర్ కాలనీ వద్ద బైపాస్ రోడ్డుపై ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. నందిపేట్​ మండలం కంఠం గ్రామానికి చెందిన సందీప్​ అమ్మాయిని కలిసేందుకు బోధన్​కు వచ్చారు.

రాత్రి 2 గంటల ప్రాంతంలో అతని బాబాయ్​తో ఫోన్​లో మాట్లాడారు. వారు కంఠం నుంచి వచ్చేసరికి రహదారిపై శవమై కనిపించాడని మృతుని బాబాయ్​ తెలిపారు. చంపేసి రోడ్డుపై పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: కలిసి జీవించలేక... వేర్వేరుగా బతకలేక... ప్రేమజంట ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.