ETV Bharat / jagte-raho

మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే

చెరువులో పడి మృతి చెందిన నలుగురు చిన్నారుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ ఓదార్చారు. మహబూబాబాద్ జిల్లా శనిగపురం శివారు బోడ తండాకు చెందిన దినేశ్​, బోడ జగన్, ఇస్లావత్ రాకేశ్​, ఇస్లావత్ లోకేశ్​ చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు.

author img

By

Published : Jul 4, 2020, 10:22 PM IST

The MLA, who has visited the families of the deceased in mahabubabad
మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే

మహబూబాబాద్ జిల్లా శనిగపురం శివారు బోడ తండాకు చెందిన దినేశ్​, బోడ జగన్, ఇస్లావత్ రాకేశ్​, ఇస్లావత్ లోకేశ్​ చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక డీఎస్పీ నరేశ్​ కుమార్ తన సిబ్బందితో కలిసి తండాకు చేరుకొని విచారణ చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తండాకు చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. నాలుగు కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తండాకు చెందిన పాప అనే వ్యక్తి అనారోగ్యంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండాకు చెందిన ఐదుగురు ఒకే రోజు చనిపోవడం వల్ల విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే

ఇవీ చూడండి: కంటోన్మెంట్​లోనూ ప్రభుత్వ పథకాల అమలు: తలసాని, మల్లారెడ్డి

మహబూబాబాద్ జిల్లా శనిగపురం శివారు బోడ తండాకు చెందిన దినేశ్​, బోడ జగన్, ఇస్లావత్ రాకేశ్​, ఇస్లావత్ లోకేశ్​ చేపల వేటకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక డీఎస్పీ నరేశ్​ కుమార్ తన సిబ్బందితో కలిసి తండాకు చేరుకొని విచారణ చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తండాకు చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. నాలుగు కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తండాకు చెందిన పాప అనే వ్యక్తి అనారోగ్యంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండాకు చెందిన ఐదుగురు ఒకే రోజు చనిపోవడం వల్ల విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే

ఇవీ చూడండి: కంటోన్మెంట్​లోనూ ప్రభుత్వ పథకాల అమలు: తలసాని, మల్లారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.