ETV Bharat / jagte-raho

మాతృమూర్తి మరణాన్నితట్టుకోలేక కుమారుడు మృతి

తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని కుమారుడు ఆమె మృతిచెందిన గంట వ్యవధిలోనే కన్నుమూసిన హృదయవిదారక ఘటన ఏపీ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురంలో చోటు చేసుకుంది.

author img

By

Published : Sep 13, 2020, 6:30 PM IST

dead
dead

తల్లి మరణించిన గంట వ్యవధిలోనే కుమారుడు మృతి చెందిన ఘటన ఏపీ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురంలో జరిగింది. గ్రామానికి చెందిన అచ్చమ్మ(70) అనారోగ్యంతో మృతి చెందగా.. తల్లి మృతదేహాన్ని ఇంటి బయటకు తీసుకొచ్చిన ఆమె కుమారుడు దేముడు(50) అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దేముడుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తెకు అక్టోబర్ 23న వివాహం జరగాల్సి ఉంది. వివాహం సమీపిస్తుండగా తండ్రి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

మాతృమూర్తి మరణాన్నితట్టుకోలేక కుమారుడు మృతి

ఇవీ చూడండి : చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు అరెస్ట్​

తల్లి మరణించిన గంట వ్యవధిలోనే కుమారుడు మృతి చెందిన ఘటన ఏపీ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం సిరిపురంలో జరిగింది. గ్రామానికి చెందిన అచ్చమ్మ(70) అనారోగ్యంతో మృతి చెందగా.. తల్లి మృతదేహాన్ని ఇంటి బయటకు తీసుకొచ్చిన ఆమె కుమారుడు దేముడు(50) అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. దేముడుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమార్తెకు అక్టోబర్ 23న వివాహం జరగాల్సి ఉంది. వివాహం సమీపిస్తుండగా తండ్రి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

మాతృమూర్తి మరణాన్నితట్టుకోలేక కుమారుడు మృతి

ఇవీ చూడండి : చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.