ETV Bharat / jagte-raho

ఆగిఉన్న కంటైనర్​ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు చిన్నారులు మృతి

author img

By

Published : Nov 28, 2020, 11:37 AM IST

Updated : Nov 28, 2020, 12:03 PM IST

బైపాస్​పై ఆగి ఉన్న కంటైనర్​ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ సమీపంలో చోటుచేసుకుంది.

road accident latest news
ఆగిఉన్న కంటైనర్​ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు చిన్నారులు మృతి

రంగారెడ్డి నందిగామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. బైపాస్‌పై ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగింది. కారులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు.

షాద్‌నగర్ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతులు హైదరాబాద్​ చాంద్రాయణగుట్టకు చెందిన చిన్నారులు ఫజన్​ మహబూబ్​ ఖాన్​(7), ఉక్ష అదిల్​ ఖాన్​(13)గా గుర్తించారు. డ్రైవర్​ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రంగారెడ్డి నందిగామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. బైపాస్‌పై ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ప్రమాదం తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగింది. కారులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు.

షాద్‌నగర్ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. మృతులు హైదరాబాద్​ చాంద్రాయణగుట్టకు చెందిన చిన్నారులు ఫజన్​ మహబూబ్​ ఖాన్​(7), ఉక్ష అదిల్​ ఖాన్​(13)గా గుర్తించారు. డ్రైవర్​ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Nov 28, 2020, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.