ETV Bharat / jagte-raho

యూఎస్​ఏలో తెలంగాణ విద్యార్థి మృతి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శ్రావణ్ కుమార్​ అమెరికాలో మృతి చెందాడు. ఈస్టర్​ వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి డెస్టిన్​ బీచ్​కు వెళ్లి గల్లంతయ్యాడు. శ్రావణ్ కుమార్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

author img

By

Published : Apr 23, 2019, 12:48 PM IST

Updated : Apr 23, 2019, 3:38 PM IST

యూఎస్​ఏలో తెలుగు విద్యార్థి మృతి
యూఎస్​ఏలో తెలంగాణ విద్యార్థి మృతి

యూఎస్ఏలో తెలుగు విద్యార్థి శ్రావణ్ కుమార్ మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అశోక్​నగర్​కు చెందిన శ్రావణ్ కుమార్ 2014లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లాడు. పీజీ చదువుతూ ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ కుమార్​ ఈస్టర్ వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి డెస్టిన్ బీచ్​కు వెళ్లాడు. ఒక్కసారిగా అలలు రావడంతో శ్రావణ్ కుమార్ గల్లంతయ్యాడు. వెంటనే స్నేహితులు అక్కడున్న భద్రత సిబ్బందికి సమాచారం అందించారు. ఉన్నతాధికారులు సోమవారం శ్రావణ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. శ్రావణ్ కుమార్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

ఇవీ చూడండి: జపాన్ నుంచి స్వగ్రామం చేరిన మృతదేహం

యూఎస్​ఏలో తెలంగాణ విద్యార్థి మృతి

యూఎస్ఏలో తెలుగు విద్యార్థి శ్రావణ్ కుమార్ మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అశోక్​నగర్​కు చెందిన శ్రావణ్ కుమార్ 2014లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లాడు. పీజీ చదువుతూ ఉద్యోగం చేస్తున్న శ్రావణ్ కుమార్​ ఈస్టర్ వేడుకల సందర్భంగా స్నేహితులతో కలిసి డెస్టిన్ బీచ్​కు వెళ్లాడు. ఒక్కసారిగా అలలు రావడంతో శ్రావణ్ కుమార్ గల్లంతయ్యాడు. వెంటనే స్నేహితులు అక్కడున్న భద్రత సిబ్బందికి సమాచారం అందించారు. ఉన్నతాధికారులు సోమవారం శ్రావణ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. శ్రావణ్ కుమార్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

ఇవీ చూడండి: జపాన్ నుంచి స్వగ్రామం చేరిన మృతదేహం

Intro:tg_adb_81_23_usa_lo_vidyarthi_mruthi_avb_c7
యూ ఎస్ ఏ లో తెలుగు విద్యార్థి మృతి
యూ ఎస్ ఏ లో తెలుగు విద్యార్థి రెడ్డి శ్రావణ్ కుమార్ మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అశోకనగర్ కు చెందిన శ్రావణ్ కుమార్ 2014 సంవత్సరం లో పిజి చేయడానికి అమెరికా వెళ్ళాడు. పిజి చదువుతూనే ఉద్యోగం చేస్తున్నాడు. ఈస్టర్ వేడుకల సందర్బంగా శ్రావణ్ కుమార్ స్నేహితులతో కలిసి డెస్టిన్ బీచ్ కు వెళ్లారు. ఈ సమయంలో ఒక్కసారిగా అలలు రావడంతో శ్రావణ్ కుమార్ గల్లంతయ్యాడు. శ్రావణ్ కనిపించక పోవడంతో స్నేహితులు అక్కడున్న భద్రత సిబ్బందికి సమాచారం అందించారు. ఉన్నతాధికారులు సోమవారం శ్రావణ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. అయితే శ్రావణ్ కుమార్ తల్లిదండ్రులు మరో కుమారుని ఇంటికి వెళ్ళారు. కుమారుడు మృతి విషయం ఇంకా తల్లిదండ్రులకు తెలియదు. శ్రావణ్ కుమార్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.




Body:బైట్
శివప్రసాద్, శ్రావణ్ కుమార్ స్నేహితుడు


Conclusion:బెల్లంపల్లి
Last Updated : Apr 23, 2019, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.