ETV Bharat / jagte-raho

వేడుకల్లో విషాదం.. ట్యాంకులో పడి విద్యార్థి మృతి

author img

By

Published : Jan 1, 2021, 10:42 AM IST

Updated : Jan 1, 2021, 3:34 PM IST

సంగారెడ్డి పటాన్‌చెరు జేపీ కాలనీలో న్యూ ఇయర్​ వేళ విషాదం చోటుచేసుకుంది. ఇంటిపై ఉన్న ట్యాంకులో పడి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు.

water tank
వేడుకల్లో విషాదం.. ట్యాంకులో పడి విద్యార్థి మృతి

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జేపీ కాలనీలో సింటెక్స్​ ట్యాంక్​లో పడి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

వేడుకల్లో విషాదం.. ట్యాంకులో పడి విద్యార్థి మృతి
విద్యార్థి పడిన ట్యాంకు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలానికి చెందిన భవాని ప్రసాద్​ అనే ఇంటర్ విద్యార్థి కాలనీలో నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సింటెక్స్​ ట్యాంక్​లో బీరు బాటిల్​ తీసుకునే నేపథ్యంలో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వేడుకల్లో విషాదం.. ట్యాంకులో పడి విద్యార్థి మృతి
మృతుడు భవాని ప్రసాద్

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం నెలకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జేపీ కాలనీలో సింటెక్స్​ ట్యాంక్​లో పడి ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

వేడుకల్లో విషాదం.. ట్యాంకులో పడి విద్యార్థి మృతి
విద్యార్థి పడిన ట్యాంకు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలానికి చెందిన భవాని ప్రసాద్​ అనే ఇంటర్ విద్యార్థి కాలనీలో నూతన సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు. అయితే సింటెక్స్​ ట్యాంక్​లో బీరు బాటిల్​ తీసుకునే నేపథ్యంలో పడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వేడుకల్లో విషాదం.. ట్యాంకులో పడి విద్యార్థి మృతి
మృతుడు భవాని ప్రసాద్
Last Updated : Jan 1, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.