ETV Bharat / jagte-raho

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య - ఏపీలో విద్యార్థుల ఆత్మహత్యలు తాజా వార్తలు

ట్రిపుల్‌ఐటీలో పరీక్షలో ఫెయిల్​ అయ్యాడనే మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వసతిగృహంలో ఫ్యానుకు ఉరివేసుకొని మరణించాడు. ఆ విషాదకర ఘటన ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయలో జరిగింది.

ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
author img

By

Published : Dec 12, 2020, 10:52 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్​ అయ్యాడనే మనస్తాపంతో వసతిగృహంలో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన సాయిమనోజ్​గా గుర్తించారు.

శుక్రవారం పీ1 సెకెండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో ఫెయిల్​ అవ్వటంతో వసతిగృహంలో ఫ్యాన్​కు ఉరివేసుకుని సాయిమనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇడుపులపాయ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఖమ్మం, వరంగల్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యాచరణ ​

ఆంధ్రప్రదేశ్​లోని కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షల్లో ఫెయిల్​ అయ్యాడనే మనస్తాపంతో వసతిగృహంలో ఫ్యానుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన సాయిమనోజ్​గా గుర్తించారు.

శుక్రవారం పీ1 సెకెండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో ఫెయిల్​ అవ్వటంతో వసతిగృహంలో ఫ్యాన్​కు ఉరివేసుకుని సాయిమనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇడుపులపాయ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఖమ్మం, వరంగల్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యాచరణ ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.