ETV Bharat / jagte-raho

డివైడర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి

author img

By

Published : Dec 21, 2020, 11:53 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు బస్​డిపో వద్ద డివైడర్​ను ఢీకొట్టారు. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

డివైడర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి
డివైడర్​ను ఢీకొన్న ద్విచక్రవాహనం.. ఇద్దరు మృతి

ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు డివైడర్​ను ఢీకొని మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్​ జిల్లా కేంద్రంలో జరిగింది.

నిర్మల్​ పట్టణంలోని పాన్​గల్లీకి చెందిన హస్నన్​(20), నోమన్​(20) ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి బస్​డిపో సమీపంలో డివైడర్​ను ఢీ కొట్టారు. ప్రమాదంలో ఇద్దరు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.

ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు డివైడర్​ను ఢీకొని మృతి చెందారు. ఈ ఘటన నిర్మల్​ జిల్లా కేంద్రంలో జరిగింది.

నిర్మల్​ పట్టణంలోని పాన్​గల్లీకి చెందిన హస్నన్​(20), నోమన్​(20) ద్విచక్రవాహనంపై వేగంగా వచ్చి బస్​డిపో సమీపంలో డివైడర్​ను ఢీ కొట్టారు. ప్రమాదంలో ఇద్దరు ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: ఈ ఏడాది హైదరాబాద్​ కమిషనరేట్​లో తగ్గిన నేరాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.