ETV Bharat / jagte-raho

కారు టైరు​ పేలి ప్రమాదం.. యువకుడి మృతి..

author img

By

Published : Nov 23, 2020, 5:05 AM IST

కారు టైరు​ పేలి ప్రమాదం జరిగిన ఘటన కరీంనగర్​ జిల్లా వెంకటయ్యపల్లిలో జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందగా.. ముగ్గురు గాయపడ్డారు.

road accident at venkaraiahpally in karimngar district
కారు టైరు​ పేలి ప్రమాదం.. యువకుడి మృతి..

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం వెంకటయ్యపల్లి సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. జగిత్యాల శివవీధిలో ఉంటున్న వినిత్‌తో అతని స్నేహితులు భగీరథ్‌, కార్తిక్‌, నితిన్‌ కారులో ఓ శుభాకార్యానికి వెళ్లారు.

తిరిగి వస్తుండగా ముందు టైరు పగిలి కారు బోల్తాపడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో వినిత్‌ మృతి చెందగా అతిని స్నేహితులు గాయపడ్డారు.. వారిని కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం వెంకటయ్యపల్లి సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో జగిత్యాలకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. జగిత్యాల శివవీధిలో ఉంటున్న వినిత్‌తో అతని స్నేహితులు భగీరథ్‌, కార్తిక్‌, నితిన్‌ కారులో ఓ శుభాకార్యానికి వెళ్లారు.

తిరిగి వస్తుండగా ముందు టైరు పగిలి కారు బోల్తాపడి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో వినిత్‌ మృతి చెందగా అతిని స్నేహితులు గాయపడ్డారు.. వారిని కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: కారులో చెలరేగిన మంటలు... ప్రయాణికులు సురక్షితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.