ETV Bharat / jagte-raho

రోడ్డు దాటుతుండగా వ్యక్తిని ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే మృతి

హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అతివేగం నిండు ప్రాణాన్ని బలిగొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

author img

By

Published : Oct 12, 2020, 8:29 AM IST

Updated : Oct 12, 2020, 11:33 AM IST

road accident At the Kottapeta Fruit Market in Hyderabad
రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ.. అక్కడిక్కడే మృతి

హైదరాబాద్ కొత్తపేట రైతుబజార్​ పక్కనే ఓ వ్యక్తి చేపల వ్యాపారం చేస్తున్నాడు. నీటికోసం రోడ్డును క్రాస్​ చేస్తుండగా... అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో తీవ్రగాయాలైన పోలయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్​ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి.. దర్యాప్తు చేపట్టారు.

road accident At the Kottapeta Fruit Market in Hyderabad
రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ.. అక్కడిక్కడే మృతి

ఇదీ చదవండి: 60లీటర్ల నాటుసారా, 180 కిలోల బెల్లం పట్టివేత

హైదరాబాద్ కొత్తపేట రైతుబజార్​ పక్కనే ఓ వ్యక్తి చేపల వ్యాపారం చేస్తున్నాడు. నీటికోసం రోడ్డును క్రాస్​ చేస్తుండగా... అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది.

ఈ ఘటనలో తీవ్రగాయాలైన పోలయ్య అక్కడిక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్​ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి.. దర్యాప్తు చేపట్టారు.

road accident At the Kottapeta Fruit Market in Hyderabad
రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీ.. అక్కడిక్కడే మృతి

ఇదీ చదవండి: 60లీటర్ల నాటుసారా, 180 కిలోల బెల్లం పట్టివేత

Last Updated : Oct 12, 2020, 11:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.